National

డీఎంకే అంటే డెంగ్యూ, మలేరియా, కోసు(దోమ) .. ముందు వీటిని నిర్మూలించాలి: అన్నామలై

'సనాతన ధర్మం వివాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన కుమారుడు తమిళ మంత్రి ఉదయ నిధి స్టాలిన్ వెనకేసుకొచ్చారు. దీనిపై తమిళనాడు బీజేపీ అధ్యక్ష

Read More

రాఖీకి గ్యాస్.. దివాళీకి పెట్రోల్ రేట్లు తగ్గిస్తారా

రాఖీ పండుగ గిఫ్ట్ గా దేశ మహిళలకు గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించిన కేంద్రం.. డిసెంబర్ లో కీలకమైన రాష్ట్రాల ఎన్నికలు, దీపావళీ  నాటికి పెట్రోల్, డీజిల

Read More

సనాతన ధర్మం ఎయిడ్స్, కుష్టు వ్యాధి లాంటిది: దేనికైనా రెడీ అంటున్న రాజా

సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటిది అంటూ వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు తమిళనాడు మంత్రి, సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన

Read More

నా కొడుకుపై పడి ఎందుకు ఏడుస్తారు : వెనకేసుకొచ్చిన సీఎం స్టాలిన్

సనాతన ధర్మంపై తమళి మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.. సనాతన ధర్మం వ్యతిరేకిస్తున్న వారికి ధీటుగా  

Read More

పోషకాలు దేహానికి రక్ష 

సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలు పోషకాహారం  ప్రాముఖ్యత గురించి ప్రజల్లో  చైతన్యం కలిగించడానికి, వారి జీవనశైలి ఆర

Read More

World Cup 2023: క్రికెడ్ అభిమానులకు గుడ్న్యూస్.. అమ్మకానికి మరో 4 లక్షల టిక్కెట్లు

క్రికెట్ వరల్డ్ కప్ 2023 టిక్కెట్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో తదుపరి దశలో 4 లక్షల టిక్కెట్లను విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు బుధవారం ఓ ప్రకటనలో

Read More

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు.. ఢిల్లీ ద్వారక ఇస్కాన్ దేవాలయంలో మెటావర్స్ ఎక్స్ పీరియెన్స్

న్యూఢిల్లీలోని ఇస్కాన్ ద్వారక ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మెటావర్స్ ఎక్స్ పీరియన్స్ పేరుతో ఆన్ లైన్ దర్శనం, పూజా సేవలను ప్రారంభించనున్నారు.

Read More

ప్యాకెట్లో 1 బిస్కెట్ తగ్గింది.. లక్ష రూపాయలు కట్టిన కంపెనీ

బిస్కెట్ ప్యాకెట్లో ఒక బిస్కెట్ తక్కువగా ఉన్నందుకు కోర్టు కెక్కాడు ఓ వినియోగదారుడు.. ఐటీసీ కంపెనీ కి చెందిన సన్ ఫీస్ట్ బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు &nbs

Read More

G20 అతిథులకు వెండి, బంగారు పాత్రలలో భోజనం

సెప్టెంబర్ 8-నుంచి 10 వరకు జరగనున్న G20 సమ్మిట్‌కు ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు దేశ రాజధాని అంతా ముస్తాబైంది. ఈ సమ్మిట్ కు రాజకీయ, సాంస్కృతిక

Read More

ఆ మూడు రోజులు ఢిల్లీ మొత్తం బంద్ : స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు అన్నీ..

సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశాల సందర్బంగా దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమైంది. విదేశీ ప్రతినిధుల స్వాగతించేందుకు అన్ని ఏర్పాట్లు చ

Read More

సనాతన ధర్మంపై స్పందించండి.. మరీ లోతుల్లోకి వద్దు..: మంత్రులతో ప్రధాని మోదీ

సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాస్పద వ్యాఖ్యలపై సరియైన రీతిలో సమాధానం చెప్పాలని ప్రధాని మోదీ బుధవారం కేంద్ర మంత్రులకు సూచించారు. చ

Read More

వినాయక చవితి రోజు కొత్త పార్లమెంట్లో సమావేశం

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18న పాత భవనంలో ప్రారంభమవుతాయి. అయితే గణేష్ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 19న కొత్త భవనానికి తరలించనున్నట్లు సం

Read More

భారత్ అనే పేరు మన దేశానికి ఎలా వచ్చిందంటే..

‘భారత్’ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే పదం.. దీని గురించే చర్చ.. ఎప్పుడూ లేనంతగా భారత్ గురించి చర్చ జరుగుతోంది. ఇండియా పేరు మార్చి భారత్ అని

Read More