National
ఒకేసారి మలేరియా, డెంగ్యూ సోకి బాలుడి మృతి.. అరుదైన ఘటన అంటున్న డాక్టర్లు
ఏకకాలంలో మలేరియా, డెంగ్యూ, లెప్టోస్పిరోసిస్ -వంటి సీజనల్ వ్యాధులు సోకడం మీరెప్పుడైనా చూశారా..ఇలాంటి అరుదైన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో 14 య
Read Moreఓనం ఊపేసింది : 30 రోజుల్లో రూ. వెయ్యి 799 కోట్ల మందు తాగారు.. చంద్రయాన్ బడ్జెట్ బలాదూర్
కేరళ ఓనం వేడుకల్లో మద్యం విక్రయాలు రికార్డు సృష్టించాయి. ఎంతలా అంటే మద్యం అమ్మకాలు చంద్రయాన్ 3 బడ్జెట్ ను కూడా దాటి పోయాయి. రాష్ట్రంలో ఏకైక మద్య
Read Moreసిటీ జనాన్ని ఆగమాగం చేసిన చెన్నై మెట్రో రైళ్లు
సాంకేతికలోపంలో చైన్నైలో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. గురువారం ఉదయం రద్దీ సమయాల్లో మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి
Read Moreలాయర్లను పరిగెత్తించి లాఠీలతో కొట్టిన పోలీసులు
ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ లో లాయర్లపై పోలీసులు లాఠీచార్జ్ ఉద్రిక్తతకు దారితీసింది. మహిళా న్యాయవాది, ఆమె తండ్రిపై అక్రమ కేసులు బనాయించారని.. తక్షణ
Read Moreజన ఆశీర్వాద యాత్ర.. బీజేపీ టార్గెట్ 10 వేల కిలోమీటర్లు
మధ్య ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న వేళ.. గెలుపే లక్ష్యంగా బీజేపీ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది.2024 జనవరిలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అసెం బ
Read Moreపట్టపగలే..అందరూ చూస్తుండగానే.. మహిళ మెడలోంచి గోల్డ్చైన్ లాక్కెళ్లారు
గతంలో దొంగలంటే.. గళ్ల లుంగీ.. గుబురు మీసాలు.. కళ్లకు గంతలు.. చూడ్డానికి భయంకరంగా ఉండేవారని సినిమాల్లో చూశాం.. రాత్రి పూట మాత్రమే దోపిడీలకు పాల్పడేవారు
Read Moreతర్వాత తగ్గేది పెట్రోల్ రేట్లేనా.. లీటర్ 5 రూపాయలు తగ్గనుందా..?
ఇంట్లో ఉపయోగించే 14 కేజీల గ్యాస్ సిలిండర్ రేట్లను భారీ తగ్గించింది కేంద్రం. సిలిండర్పై ఏకంగా 200 రూపాయల రాయితీ ఇచ్చింది. అదే విధంగా ఉజ్వల్ స్కీం కింద
Read Moreదేశ మహిళలకు రాఖీ గిఫ్ట్.. గ్యాస్ ధర తగ్గించిన కేంద్రం
దేశ మహిళలకు ప్రధాని మోదీ గిఫ్ట్.. రక్షా బంధన్ కానుకగా వంట గ్యాస్ ధరలు తగ్గించింది కేంద్రం.. సిలిండర్ పై 200 రూపాయల సబ్సిడీని ప్రకటించింది. ఉజ్వల స్కీం
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మరో ట్విస్ట్.. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే లంచం తీసుకున్నారు..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. దర్యాప్తు చేస్తున్న అధికారులే లంచం తీసుకున్నట్లు గుర్తించారు సీబీఐ అధికారులు. నిందితుల జాబితాలో ఈడీ అసి
Read Moreమనకు వర్షాలు లేవు కానీ.. అక్కడ మాత్రం బ్రిడ్జీలు కొట్టుకుపోతున్నాయి
ఈశాన్య రాష్ట్రాల్లో భారీవర్షాలు ముంచెత్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో ఊళ్లకు ఊళ్లే కొ
Read Moreబంగారం ధర ఇప్పుడు తక్కువ అయింది.. ప్రస్తుతం ఎంతంటే..
అనుకూలంగా అంతర్జాతీయ పరిస్థితులు వెలుగు బిజినెస్డెస్క్ : బంగారం ధరలు ఇప్పటికిప్పుడు పెరగకున్నా మరికొన్ని నెలల తరువాత ఎగబాకు
Read Moreక్లాస్ రూంలో దళిత విద్యార్థి ఉరి కేసులో ఇద్దరు టీచర్లు సస్పెండ్
రాజస్థాన్ లోని కోట్ పుత్లీ గవర్న్ మెంట్ స్కూల్ 15 యేళ్ల దళిత విద్యార్థి ఆత్మహత్య కేసులో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇ
Read Moreజీడీపీ గ్రోత్ రేట్లో భారత్ టాప్
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంది. జీడీపీ వృద్ధిరేటులో దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో ఉన్నత స్థానంలో నిలిచింది. ఆదివారం
Read More