బంగ్లాదేశ్ ప్రధాని హసీనాతో జో బైడెన్ సెల్ఫీ.. ఫొటోలు ఇవిగో

బంగ్లాదేశ్ ప్రధాని హసీనాతో జో బైడెన్ సెల్ఫీ.. ఫొటోలు ఇవిగో

G20  సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సమ్మిట్ వేదిక వద్ద  అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా  సెల్ఫీ దిగారు. ఈ చిత్రంలో ఆమెతో పాటు కూతూరు, ఆటిజం , న్యూరో డెవలప్ మెంటల్ డిజార్డర్స్ జాతీయ సలహా కమిటి అధ్యక్షురాలు సైమా వాజెద్ కూడా ఉన్నారు.  

ALSO READ :కంటికి ఐ ప్యాచ్‌తో జీ20 సదస్సుకు జ‌ర్మనీ ఛాన్సల‌ర్‌..

ప్రగతి మైదాన్ లోని అత్యాధునిక భారత్ మండంప కన్వెన్షన్ సెంటర్ లో రెండు రోజులు 18వ G2- సమ్మిట్ కొనసాగుతోంది. ప్రధాన మంత్రి షేక్ హసీనా , ఇతర అంతర్జాతీయ నాయకులు శిఖరాగ్ర సమావేశ స్థలానికి చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ వారికి స్వాగతం పలికారు.