National
G20 సమ్మిట్.. ఢిల్లీలో హైస్పీడ్ 5G సేవలు.. ఫ్రీ WiFi
సెప్టెంబర్ 9 నుంచి రెండు రోజుల పాటు జరగనున్న G20 సమావేశాలకు దేశ రాజధాని ఢిల్లీ నగరం ముస్తాబైంది. సెప్టెంబరు 9 నుంచి ప్రారంభమయ్యే రెండు రోజుల G-20 సమ్మ
Read Moreఉదయ్ నిధి తల నరికితే రూ.10 కోట్లు : పరమహంస ఆచార్య సంచలన ప్రకటన
సనాతన ధర్మం నశించాలి.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్
Read Moreచంద్రయాన్ 3 అద్భుతం : విక్రమ్ ల్యాండర్ గాల్లోకి లేచి.. 40 సెంటీమీటర్లు ప్రయాణం
చంద్రయాన్ 3 నుంచి అత్యంత కీలకమైన అప్ డేట్ ప్రకటించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ప్రజ్ణా రోవర్ అయితే నిద్రలోకి వెళ్లింది. ఈ సమయంలో విక్రమ్ ల్యాండ
Read Moreఓట్లకోసమే సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు: అమిత్ షా
సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను హోంమంత్రి అమిత్ షా ఖండించారు. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకోసమే సనాతమన ధర్మాన్ని అవమానించారని
Read More2047 లోపు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ : ప్రధాని మోదీ
G20 శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9,10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్నాయి. ఈ సమావేశానికి ముందుకు కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లో సమావేశాలు నిర్వహించ
Read Moreమనీ లాండరింగ్ కేసులో జెట్ ఎయిర్ వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ అరెస్ట్
మనీ లాండరింగ్ కేసులో జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకులు నరేష్ గోయల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ముంబైలోని కేంద్ర ఏజెన్సీ కార్యాలయంలో గంటల తరబడి ప్రశ్నించిన తర్
Read Moreరూ. 30 లక్షల కొత్త కారును రిజర్వేషన్ల కోసం తగలబెట్టాడు
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కోసం ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.. జల్నా జిల్లాలో శనివారం నిరసన కారులపై లాఠీఛార్జ్ చేశారు. పోలీసులు. అయితే ల
Read Moreకోటక్ మహీంద్రా బ్యాంక్ MD & CEO పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా
కోటక్ మహీంద్రా బ్యాంక్మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ఆఫీసర్ ఉదయ్కోటక్ తన పదవికి శనివారం( 2023 సెప్టెంబర్2) రాజీనామా చేశారు. ఇంకా మూడు నెల
Read Moreఈ సిటీలో ఫుడ్ పాయిజనింగ్ బాధితులు ఎక్కువంట.. అంతా చెత్త ఆహారమా..
పేరుకు పెద్ద నగరం.. మహారాష్ట్రలో ముంబై తర్వాత అతిపెద్ద రెండో నగరం అది..ఆర్థికంగా, పారిశ్రామికంగా ముఖ్యమైన నగరం.. అనేక విశ్వ విద్యాలయాలు.. కళాశాలలకు ని
Read Moreమహారాష్ట్రలో రిజర్వేషన్ల గొడవలు
మహారాష్ట్రలో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మరాఠా రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ జల్నా జిల్లాలో చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది.  
Read Moreసూర్యుడిపైనా అధ్యయనం.. ఆదిత్య ప్రయోగానికి సర్వం సిద్దం..
చంద్రయాన్–3 సక్సెస్తో ఉత్సాహంగా ఉన్న ఇస్రో.. సూర్యుడిపైనా అధ్యయనం కోసం భారీ ప్రయోగానికి రెడీ అయింది. ‘ఆదిత్య- ఎల్-1’ శాటిలైట్ ను న
Read Moreవన్ నేషన్ -వన్ ఎలక్షన్ సాధ్యమేనా.. లోక్ సభ ముందూ తర్వాత ఏయే రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయంటే..?
దేశంలో వన్ నేషన్ వన్ పోల్ సాధ్యాసాధ్యాలపై మోదీ ప్రభుత్వం కసరత్తుల చేస్తోంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వ
Read Moreఒకే దేశం.. ఒకే ఎన్నికలపై 2018లో లా కమిషన్ ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే..!
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి.. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపుని
Read More