new Delhi

మానస సరోవర యాత్ర ఫీజు పెంచిన చైనా

న్యూఢిల్లీ : మానస సరోవర యాత్రకు వెళ్లే వారి కోసం మూడేండ్ల తర్వాత చైనా–నేపాల్ బార్డర్‌‌‌‌‌‌‌‌లోని పలు మార

Read More

ఉమ్మడి ఆస్తుల విభజనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

ఉమ్మడి ఆస్తుల విభజనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశం  జులై చివరి వారానికి విచారణ వాయ

Read More

‘స్పై’తో వస్తున్న నిఖిల్..ఢిల్లీలో టీజర్‌‌‌‌ లాంచ్

‘కార్తికేయ 2’తో ప్యాన్ ఇండియా వైడ్‌‌గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిఖిల్.. మరో ప్యాన్ ఇండియా మూవీ ‘స్పై’తో ప్రేక్ష

Read More

Agniveer : అగ్నివీర్‌లకు రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్‌.. 

సాయుధ బలగాల్లో నాలుగేళ్లు విధులు పూర్తి చేసుకున్న తర్వాత త్రివిధ బలగాల్లో ఉద్యోగం నుంచి బయటికొచ్చిన అగ్నివీర్ లకు తమ ఉద్యోగ భర్తీల్లో వారికి ప్రత్యేకం

Read More

కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన ఈసీ.. ఆ EVMలు ఇక్కడివే..

న్యూఢిల్లీ : మే 10వ తేదీన జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) గతంలో దక్షిణాఫ్రికాలో వాడారని ఆరోపించిన

Read More

మైనింగ్​లోకి రండి.. స్టార్టప్​లకు మైనింగ్​ సెక్రటరీ పిలుపు

న్యూఢిల్లీ: మైనింగ్​ రంగంలో చాలా బిజినెస్​ అవకాశాలున్నాయని, ఏటా 7 బిలియన్​ డాలర్ల విలువైన ప్రొడక్షన్​ జరుగుతోందని మైనింగ్​ సెక్రటరీ వివేక్​ భరద్వాజ్​

Read More

దేశవ్యాప్తంగా ఐదు సెగ్మెంట్లకు ఉపఎన్నికలు

న్యూఢిల్లీ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు బుధవారం దేశవ్యాప్తంగా మరో ఐదు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి. యూపీలోని సువార్, చన్ బే.. మేఘాలయలోని సోహ

Read More

13 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరిస్తం : కిషన్ రెడ్డి

13 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరిస్తం రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచాలె: కిషన్ రెడ్డి బియ్యం రీ సైకిల్ దందాను అర

Read More

సౌత్, నార్త్ అనడం తగదు.. లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు సంస్థల భాషపై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు సంస్థలు సౌత్ గ్రూపు అని ప్రస్తావించడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశంలో సౌత్, నార్త్ అనే వ

Read More

కరెంటు బండ్లే కావాలె.. 2027 నాటికి డీజిల్​ కార్లు బంద్​

కరెంటు బండ్లే కావాలె 2027 నాటికి డీజిల్​ కార్లు బంద్​ బ్యాన్​ చేయాలని సూచించిన ఆయిల్​ మినిస్ట్రీ   డీజిల్​ సిట

Read More

ఫోన్​ లేకపోతే పరేషాన్​ పరేషాన్.. ప్రతి నలుగురిలో ముగ్గురికి నోమోఫోబియా

న్యూఢిల్లీ : కాసేపు  ఫోన్​ చేతిలో  లేకుంటే మన ఇండియన్లు తట్టుకోలేకపోతున్నారు. ఫోన్లో బ్యాటరీ అయిపోతే ఆగమాగమవుతున్నారు. దీనిని ‘నో

Read More

మార్కెట్‌‌‌‌లో కొత్త ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్‌‌ తగ్గుతోంది

న్యూఢిల్లీ: మార్కెట్‌‌‌‌లో కొత్త ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్‌‌ తగ్గుతోంది. డీమాట్ అకౌంట్‌‌లు ఓపెన్‌ కావడం స

Read More

బ్రిటానియాకు రూ.559 కోట్ల లాభం

న్యూఢిల్లీ: బిస్కెట్స్ తయారీ కంపెనీ బ్రిటానియాకు ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్ (క్యూ4) లో రూ.559 కోట్ల నికర లాభం (కన్సాలిడేట్‌)  వచ్చిం

Read More