NIzamabad

ఎంపీ అర్వింద్​ పేపర్​ పులి : మానాల మోహన్​రెడ్డి

నిజామాబాద్, వెలుగు: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల ప్రజలు ఎంపీ అర్వింద్​కు కర్రుకాల్చి వాత పెట్టారని, లోక్​సభ ఎన్నికల్లోనూ మూడో స్థానానికి పరిమిత

Read More

వీధి కుక్కలను చంపించిన ఘటనలో మచ్చర్ల వీడీసీపై కేసు

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మండలం మచ్చర్లలో వీధి కుక్కలను చంపించిన ఘటనలో గ్రామాభివృద్ధి కమిటీపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. నాలుగు రోజుల కి

Read More

కామారెడ్డిలో లీజు మిల్లులతో పరేషాన్

సీఎంఆర్​ రికవరీకి ఇబ్బందులు ఈ నెల చివరతో ముగియనున్న గడువు కామారెడ్డి, వెలుగు: ఎన్నిసార్లు గడువు విధించినా జిల్లాలో సీఎంఆర్ (కస్టమ్​ మిల

Read More

పసుపు ఎక్స్ పోర్ట్ హబ్ గా నిజామాబాద్ : అర్వింద్

కాంగ్రెస్ పార్టీ పై ఎంపీ అర్వింద్ విమర్శలు గుప్పించారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ హేమహేమీలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. దాన్నీ

Read More

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : రాజీవ్ గాంధీ హన్మంతు

నిజామాబాద్ సిటీ, వెలుగు: పెండింగ్ లో ఉన్న ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో

Read More

సీఎంఆర్ నిందితులు పరార్..ఒకరు దేశం దాటినట్లు అనుమానం​

    19 మంది మిల్లర్లపై పోలీస్​ కేసులు, ఒక్కరి అరెస్ట్​     ఆర్వోఆర్​ యాక్ట్ ​కింద రికవరీకి చర్యలు    &n

Read More

ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో శ్రమదానం

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోడ్డు నెంబర్ 7 లో శ్రమదానం

Read More

మినీ ట్యాంక్ బండ్ ఆహ్లాదానికి కేరాఫ్

నిజామాబాద్ సిటీలోని రఘునాథ చెరువుకు మరమ్మతులు చేయించిన తర్వాత పర్యాటకుల తాకిడి పెరిగింది. సాయంత్రం వేళలో అందమైన లైటింగ్, వాటర్ ​వ్యూ  పాయింట్​పర్

Read More

నిజామాబాద్ ఎంపీగా అరవింద్ వద్దు.. కలకలం రేపుతున్న కరపత్రాలు

జగిత్యాల జిల్లా మెట్పల్లి గ్రామంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా పంపీణీ చేసిన కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ వ

Read More

ఖాళీ అవుతున్న కారు..కామారెడ్డిలో బీఆర్ఎస్​ను వీడుతున్న పార్టీ లీడర్లు

కేసీఆర్ ​పోటీ చేసిన కామారెడ్డిలోనే అధికం కాంగ్రెస్​లో ముమ్మరంగా చేరికలు కామారెడ్డి, వెలుగు: రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుంచి

Read More

బీఆర్ఎస్ పాలనలోనే  నిజాం షుగర్స్​ మూత పడింది : పి.సుదర్శన్​రెడ్డి

    ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది     బోధన్​ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి బోధన్, వెలుగ

Read More

నిజామాబాద్​లో మరో రెండు కోర్టులు ప్రారంభం

నిజామాబాద్, వెలుగు : జిల్లా కోర్టు కాంప్లెక్స్​లో అదనంగా మరో రెండు కొత్త కోర్టులను శనివారం హైకోర్టు జడ్జి ఎన్.తుకారం ప్రారంభించారు. అడిషనల్​ సివిల్​కో

Read More

పంటలకు మద్దతు ధర లభించేలా చట్టం తేవాలి : ఆకుల పాపయ్య

డిచ్​పల్లి, వెలుగు: రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరలు లభించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్య

Read More