
NIzamabad
తెలంగాణలో పోటీ చేయాలని రాహుల్కు వినతి
నిజామాబాద్, వెలుగు: పార్లమెంట్ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా రాహుల్గాంధీని ఇండియన్ఓవర్సీస్కాంగ్రెస్ లీడర్లు కోరారు. రెండు రోజుల పర్య
Read Moreమేడిగడ్డ పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ డ్రామా
కొత్త రేషన్కార్డులు ఇవ్వకుండా స్కీమ్లకు లింక్ ఎందుకు? కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారె
Read Moreఉర్దూ అకాడమీ చైర్మన్గా తాహెర్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా నిజామాబాద్కు చెందిన తాహెర్ బిన్ హుందాన్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర మైనార్టీ సంక్షే
Read Moreకేటీఆర్..ఎంపీగా పోటీ చెయ్..నీది సీఎంకు సవాల్ విసిరే స్థాయి కాదు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల టౌన్, వెలుగు : కేటీఆర్ కు దమ్ముంటే నిజామాబాద్ లేదా కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం జగిత్య
Read Moreనిజామాబాద్ లో ఖాళీ అవుతున్న కారు
ఇప్పటికే ద్వితీయ శ్రేణి లీడర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు జంప్ తాజాగా పార్టీని వీడిన జహీరాబాద్ఎంపీ బీబీపాటిల్
Read Moreకరెంట్ తీగలు తగిలి.. కాలిపోయిన మొక్కజొన్న పంట
తాడ్వాయి, వెలుగు: ట్రాన్స్ కో అధికారుల నిర్లక్ష్యం కారణంగా చేతికి అందివచ్చిన పంట కాలిపోయింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మ
Read Moreకాంగ్రెస్ లో చేరిన ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు
బాన్సువాడ, వెలుగు: బాన్సువాడలో బీఆర్ఎస్ నుంచి ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇ
Read Moreట్యాంకర్ ను ఢీకొన్న బస్సు.. 10 మందికి గాయాలు
బస్సు డ్రైవర్ పరిస్థితి విషయం భిక్కనూరు, వెలుగు: వాటర్ ట్యాంకరును ఆర్టీసీ బస్సు
Read Moreఉమ్మడి జిల్లాలో పెరిగిన టీచర్ పోస్టులు
మెగా డీఎస్పీ ప్రకటించిన ప్రభుత్వం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1107 పోస్టులు కామారెడ్డి, వ
Read Moreతెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: నితిన్ గడ్కరీ
నిజామాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు తప్ప.. ప్రజా సంక్షేమం కనిపించడంలేదన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. తెలంగాణలో బ
Read Moreమార్చి 1 నుంచి జీరో కరెంట్ బిల్లులు : ఎస్ఈ రమేశ్ బాబు
కామారెడ్డి, వెలుగు: తెల్ల రేషన్ కార్డుఉండి, నెలకు 200 యూనిట్ల లోపు కరెంట్ వినియోగిస్తున్న వారికి 2024, మార్చి ఒకటో తేదీ నుంచి జీరో బిల్లులు ఇస
Read Moreనిజామాబాద్ లో ఇంటర్ పరీక్షలు షురూ
నిజామాబాద్ లో 795 మంది, కామారెడ్డిలో 421 గైర్హాజరు నిజామాబాద్, వెలుగు: ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ బుధవారం స్టార్ట్అయ్యాయి. 19,117 మంది వి
Read Moreఅగ్రికల్చర్ డిగ్రీ కాలేజీ మంజూరు హర్షనీయం
డిచ్పల్లి, వెలుగు: నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ డిగ్రీ కాలేజీ మంజూరు చేయడం హర్షనీయమని తెలంగాణ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి సంఘం అధ్యక్షుడు పుప
Read More