మినీ ట్యాంక్ బండ్ ఆహ్లాదానికి కేరాఫ్

మినీ ట్యాంక్ బండ్ ఆహ్లాదానికి కేరాఫ్

నిజామాబాద్ సిటీలోని రఘునాథ చెరువుకు మరమ్మతులు చేయించిన తర్వాత పర్యాటకుల తాకిడి పెరిగింది. సాయంత్రం వేళలో అందమైన లైటింగ్, వాటర్ ​వ్యూ  పాయింట్​పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఫొటోషూట్స్, యూట్యూబ్ ​రీల్స్, ఫేస్​బుక్ ​వీడియోలు చేసేందుకు అధిక సంఖ్యలో జనాలు వస్తున్నారు. గతంలోని రఘునాథ చెరువు, ఇప్పుడు మినీ ట్యాంక్ బండ్ గా పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది.  

 – వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్