Pensions

ప్రజలు తిరగబడుతారన్న భయం బీజేపీని వెంటాడుతోంది

సూర్యాపేట జిల్లా : రాష్ట్ర జనాభాలో 60 శాతం కుటుంబాలకు ఆసరా పింఛన్లు అందిస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ర్టం

Read More

బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలె

మెదక్‌: దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు సవాలు విసిరారు. కులం, మతం అనే తేడా

Read More

జీతాలు, పెన్షన్లపై కేసీఆర్కు బండి సంజయ్ లేఖ

జీతాలు, పెన్షన్లు 1వ తేదీన ఇవ్వండి: బండి సంజయ్ హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో లేఖాస్త్రం సంధి

Read More

అప్పు పుడితేనే.. పథకాలకు పైసలు

పథకాలకు పైసలు ఆగిపోయిన రైతుబంధు, దళిత బంధు,  స్కాలర్ షిప్స్, కల్యాణ లక్ష్మి వంటి స్కీంలు రెండు నెలలుగా లబ్ధిదారులకు రూ.15 వేల కోట్లు

Read More

ఎమ్మెల్యే షకీల్కు నిరసన సెగ

నిజామాబాద్ జిల్లా: బోధన్ మండలం హున్సా గ్రామంలో ఎమ్మెల్యే షకీల్ కు నిరసన సెగ తగిలింది. గ్రామంలో దళిత బంధు స్కీం కింద ఓ షాపు ప్రారంభోత్సవానికి వెళ్లిన శ

Read More

కేసీఆర్ హామీలను విస్మరించారు

డబుల్ బెడ్రూం ఇళ్లు లేక పేదలు తీవ్ర ఇంబదులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు BSP స్టేట్ కోఆర్డినేటర్ RS ప్రవీణ్ కుమార్. రా

Read More

వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు అందజేస్తాం

ఉప్పల్: వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు అందజేస్తామని రాష్ట్ర ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించి

Read More

పింఛన్ ఇవ్వాలంటే లంచంగా నాటుకోడి ఇవ్వాల్సిందే!

పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతన్నం ఎవ్వరు పట్టించుకుంట లేరు లంచంగా నాటుకోడి పుంజు కూడా ఇచ్చిన ఇంటికి పెద్దదిక్కు పోయిండు ..ఎట్ల బతకాలె కన

Read More

రెండు వారాల్లో కొత్త ఫించన్లు ఇస్తం: మంత్రి ఎర్రబెల్లి

త్వరలోనే వికారాబాద్ కు ‘పాలమూరు’ నీళ్లు : మంత్రి ఎర్రబెల్లి వికారాబాద్,​ వెలుగు: కరోనా వల్ల కొత్త పింఛన్ల మంజూరు ఆలస్యం అయిందని, అ

Read More

కొత్త పింఛన్లు ఇస్తలే.. ఉన్నయ్ తీసేస్తున్నరు

కొత్తగా అర్హత పొందిన 3.15 లక్షల మందికి పైసలిస్తలే సీఎం సొంత జిల్లా సిద్దిపేటలోనే  7,395 మంది ఎదురుచూపులు హైదరాబాద్, వెలుగు: చ

Read More

ఏపీ: ఫించను రద్దయిన వారికి మళ్లీ దరఖాస్తుకు ఛాన్స్

అమరావతి: రాష్ట్రంలో ఫించన్లు పొందుతున్న వారికి వివిధ కారణాలతో రద్దయి ఉంటే అలాంటి వారికి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. తమ ఫిం

Read More