
pm modi
మీ వల్లే లక్షలాది జీవితాలు నాశనమయ్యాయి
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మ
Read Moreజాతీయవాదమంటే మతవాదమా?
ఏ దేశంలోనైనా ప్రతి 25 సంవత్సరాలకు ఒక కొత్త తరం ఏర్పడుతుంది. వారి అవసరాలు, ఆశయాలు, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు మారుతూ ఉండాలి. కానీ మన దేశంలో
Read Moreకొత్త వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రే తీసుకరాలె
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రే ప్రవేశపెట్టినవి కాదని ప్రధాని మోడీ అన్నారు. మధ్యప్రదేశ్ రైతులతో వీడియ
Read Moreఈ ఏడాది ఎలా గడిచిందో చెప్పండి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఎలా గడిచిందనే దానిపై తమ అభిప్రాయాలు, ఆలోచనలను చెప్పాల్సిందిగా దేశ పౌరులను ప్రధాని మోడీ కోరారు. ఈ సంవత్సరం చివరి ఎడిషన్ ‘మన్ కీ బాత
Read Moreమోడీ తలుచుకుంటే రైతుల సమస్యలకు 5 నిమిషాల్లో పరిష్కారం
ముంబై: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. దాదాపు 20 రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ
Read More1971 వార్ హీరోలకు నివాళులర్పించిన ప్రధాని మోడీ
విజయ్ దివస్ సందర్భంగా1971 వార్ హీరోలకు ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. 1971 డిసెంబర్లో పాకిస్థాన్పై భారత్ సాధించిన విజయానికి నేటితో యాభై ఏళ్లు నిం
Read Moreరైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నిరసనల మీద ప్రధాని మోడీ స్పందించారు. ఈ చట్టాల విషయంలో అన్నదాతలను
Read Moreరైతులను శత్రువులుగా.. కార్పొరేట్లను మిత్రులుగా చూస్తున్నారు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నిరసనల్లో గొంతెత్తిన వారిని శత్రువులుగా చూస్తున్నారని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. మోడ
Read Moreదేశద్రోహులను విడిపించేందుకు కుట్ర
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనలు 19వ రోజుకు చేరాయి. కేంద్ర ప్రభుత్వం అన్నదాతలతో పలు దఫాలు
Read Moreదేశం ఆకలితో అల్లాడుతుంటే.. కొత్త పార్లమెంట్ అవసరమా?
తమిళనాడులో 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం తమిళ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు అయిన కమల్ హాసన్ తన పార్టీ ప్రచారాన్ని మదురైలో ప్
Read Moreపార్లమెంట్పై జరిగిన దాడిని మర్చిపోలేం
న్యూఢిల్లీ: పార్లమెంటుపై ఉగ్రమూకలు జరిపిన దాడిని ఎవరూ మర్చిపోలేరన్నారు ప్రధాని మోడీ. నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఆయన నివాళులర్పించారు. పార
Read More