V6 News

pm modi

విభజన బాధలను ఎన్నటికీ మర్చిపోలేము

దేశ విభజనతో కలిగిన  బాధలను ఎన్నటికీ మరిచిపోలేమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. లక్షలాది మంది మన సోదర సోదరీమణులు చెల్లాచెదురయ్యారని, మతిలేని ద్వేషం, హ

Read More

భారత్ – పాక్ విభజన స్మారక దినం ప్రకటించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశ విభజన రోజులు భయంకరమైనవని ప్రధాని మోడీ అన్నారు. అఖండ భారత్.. ఇండియా, పాకిస్థాన్ గా విడిపోయిన నేపథ్యంలో దానికి స్మృతిగా విభజన గాయాల స్మా

Read More

కోదాడ నుంచి హైదరాబాద్ వరకు జన ఆశీర్వాద యాత్ర

హైదరాబాద్: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలపెట్టిన జన ఆశీర్వాద యాత్ర ఆగస్టు 19న ప్రారంభంకానుంద

Read More

పాత బండ్లు వదిలేస్తే.. కొత్త బండ్లకు రిజిస్ట్రేషన్​ ఫీజు మాఫీ

పాత బండ్లు వదిలేస్తే రాయితీ కొత్త స్క్రాపేజీ పాలసీని ప్రారంభించిన ప్రధాని మోడీ రిజిస్ట్రేషన్​ ఫీజు మాఫీ.. రోడ్డు పన్నులోనూ డిస్కౌంట్ కాలం చెల

Read More

వెహికల్ స్క్రాపేజీ పాలసీ లాంచ్.. కొత్త రూల్స్‌తో లాభాలివే

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వెహికల్ స్క్రాపేజీ పాలసీని ప్రవేశపెట్టింది. గుజరాత్‌ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో వర్చువల్‌గా పాల్గొన్న ప్రధ

Read More

నితీశ్ కుమార్‌‌ను ప్రధాని మోడీ అవమానించారు

పాట్నా: బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌‌ను ప్రధాని నరేంద్ర మోడీ అవమానించారని ఆర్జేడీ నేత తేజశ్వీ యాదవ్ అన్నారు. కులాల వారీగా జనగణన చేపట్టాల

Read More

ప్రధానిపై గవర్నర్​ తమిళిసై బుక్​

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా పని చేసిందని తెలంగాణ, పుదుచ్చేరి

Read More

వీడియో: హిమాచల్ బస్సు ఘటనలో 13కు చేరిన మృతులు

హిమాచల్ ప్రదేశ్ లో బస్సుపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. మరో 14 మంది గాయపడ్డారు. ఇంకా 20 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. కొండచరి

Read More

గత ప్రభుత్వాలు రిస్క్ తీసుకునే సాహసం చేయలే

న్యూఢిల్లీ: కాన్ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) వర్చువల్ మీటింగ్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ గత కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలంటించారు. దే

Read More

వార్తలు రాయడానికి జర్నలిస్టులు భయపడుతున్నారు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నాశనం చేస్తోందని రాహుల్ విమర్

Read More

సభకు డుమ్మా కొట్టిన బీజేపీ ఎంపీలపై మోడీ ఆగ్రహం

బీజేపీ ఎంపీలు చాలామంది నిన్న రాజ్యసభకు డుమ్మా కొట్టడంపై సీరియస్ అయ్యారు ప్రధాని మోడీ. ఇవాళ, రేపు సభలో కీలక బిల్లులు ప్రవేశ పెడుతుండటంతో... సభ్యులంతా స

Read More

ఫ్రీగా కోటి గ్యాస్ కనెక్షన్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

న్యూఢిల్లీ: ఉజ్వల 2.0 స్కీమ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా పే

Read More

ఉజ్వల 2.0: నిరుపేదలకు ఫ్రీగా ఎల్పీజీ కనెక్షన్స్

న్యూఢిల్లీ: ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించే ఉజ్వల 2.O పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్ లోని మహోబాలో నిర్వహించిన కార్యక్రమంలో మో

Read More