pm modi
గోడ కూలి 24 మంది మృతి.. రూ.2 లక్షలు ప్రకటించిన మోడీ
ముంబై: మహారాష్ట్రలో ఘోరం జరిగింది. రెండు వేర్వేరు ఘటనల్లో గోడ కూలి 24 మంది చనిపోయారు. ఈ ఘటన చెంబూర్, విఖ్రోలి ప్రాంతాల్లో జరిగింది. కొద్ది రోజుల
Read Moreనేను సీఎం పదవికి రాజీనామా చేయట్లే
తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు వస్తోన్న వార్తాలను కర్ణాటక సీఎం యడ్యూరప్ప కొట్టిపారేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న యడ్యూరప్ప.. నిన్న ప్ర
Read Moreఅమ్మాయిని కాపాడబోయి బావిలో పడ్డ 40 మంది
అమ్మాయిని కాపాడబోయి 40 మంది బావిలో పడ్డరు మధ్యప్రదేశ్లోని విదిషా జిల్లాలో ఘటన 11 డెడ్ బాడీల వెలికితీత కొనసాగుతున్న రెస్క్యూ పనులు
Read Moreకరోనా ఇంకా పోలేదని అందరికీ చెప్పండి
కేసులు పెరుగుతున్నయ్.. మనకిది వార్నింగ్ టెస్ట్, ట్రాక్, ట్రీట్, టీకా వ్యూహంతో థర్డ్ వేవ్ను అడ్డుక
Read Moreఇద్దరూ జేబు దొంగలే.. వీళ్ల ఫొటోలు పోలీస్స్టేషన్, బస్టాండ్లలో పెట్టాలె
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్లపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. ఈ ఇద్దరూ జేబు దొంగలేనని, ప్రజ
Read Moreమోడీనే వ్యాక్సిన్ సెంటర్కు వెళ్లారు.. ఆమె వెళ్లడానికేం?
భోపాల్: బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన ఇంట్లోనే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వీడియో వైరల్ కావడంతో ఆమెపై కాంగ్రెస్ ప
Read Moreవందేళ్లలో ఇదే పెద్ద సమస్య
కరోనాతో గడ్డు కాలం.. కొన్ని నెలలపాటు ప్రజలు ఇబ్బంది పడ్డరు వారణాసి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ రూ.1,500 కోట్ల ప్రాజెక్టుల ప
Read Moreవారణాసిలో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించిన మోడీ
వారణాసిలో పర్యటించిన ప్రధాని మోడీ..భారీస్థాయిలో నిర్మితమైన రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్ల
Read Moreజనాభా ఎక్కువున్నా కరోనాను బాగా కంట్రోల్ చేస్తున్నరు
వారణాసి: ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై ప్రశంసల జల్లులు కురిపించారు. దేశంలోనే అత్యంత జనాభా ఉండే యూపీ.. కరోనాను అద్భుతంగా కం
Read Moreరేపు వారణాసిలో పలు ప్రాజెక్టులు ప్రారంభించనున్న మోడీ
ప్రధాని నరేంద్ర మోదీ రేపు(గురువారం) వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.744 కోట్ల విలువైన ప
Read Moreజనాల తీరు ఆందోళన కలిగిస్తోంది
న్యూఢిల్లీ: కరోనా జాగ్రత్తల విషయంలో ప్రజలు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన పెంచేదిగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొవిడ్ జాగ్రత్
Read Moreకేబినెట్ కమిటీలో మార్పులు.. స్మృతి, కిషన్ రెడ్డికి చోటు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గ విస్తరణ తర్వాత ప్రధాని మోడీ కేబినెట్ కమిటీలను పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించారు. కేబినెట్ కమిటీలో యువ మంత్రులకు
Read Moreకులాల వారీ జనాభా లెక్కలు అవసరం
బెంగళూరు: కులాల వారీ జనగణనపై కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలె సానుకూలంగా స్పందించారు. కులాల వారీగా జనాభా లెక్కలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని అథవాలె అన
Read More













