pm modi
దేశంలో కొత్తగా 1500 ఆక్సిజన్ ప్లాంట్లు
దేశంలో కరోనా వైరస్ తగ్గుతున్నా... థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మూడో దశను ఎదర్కొని వైరస్ వ్యాప్తిని అరికట్టేందుక
Read Moreరైల్వే మంత్రి కొత్త నిర్ణయం.. ఆఫీస్లో షిఫ్ట్ డ్యూటీ
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన అశ్వినీ వైష్ణవ్ అప్పుడే తన మార్కును చూపించడం మొదలుపెట్టారు. తన ఆఫీసులో పని చేసే ఉద్యో
Read Moreఆడబిడ్డలకు కేసీఆర్ కట్నం ఇస్తుండు
సీఎం కేసీఆర్ వల్లే అభివృద్ధి పథంలో తెలంగాణ దూసుకెళ్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉప్పల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎర
Read Moreబీజేపీతో పొత్తు కోసం పార్టీలు తహతహలాడుతున్నయ్
నాగర్ కర్నూలు: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై బండి ఫైర్ అయ్యారు
Read Moreమీ సత్తా చూపెట్టండి.. కొత్త మంత్రులకు మోడీ సూచన
న్యూఢిల్లీ: మోడీ సర్కార్ కొత్త కేబినెట్ను విస్తరించింది. కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ లాంటి సహాయ మంత్రులకు ప్రమోషన్ ఇచ్చిన మోడీ.. జ్యోతిరాదిత్య
Read Moreమోడీ కేబినెట్లో ఎందుకీ మార్పులు?
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని దారుణంగా దెబ్బతీసింది. కరోనా సెకండ్ వేవ్కు ఇండియా సరిగ్గా సిద్ధం కాలేదు. తమ పనిని సక్రమంగా నిర్వర్తించడంలో హెల్త్ మిని
Read Moreభవిష్యత్ సవాళ్లకు అనుగుణంగా చదువులుండాలె
100 టెక్నికల్ విద్యా సంస్థల డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీ: మారుతున్న వాతావరణానికి, కొత్తగా వస్తున్న సవాళ్
Read Moreకరోనా కట్టడికి 23 వేల కోట్లు
రెండో విడత ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్స్’కు మోడీ కేబినెట్ ఆమోదం థర్డ్ వేవ్ కట్టడికి కేంద్రం ముందస్తు చర్యలు 736 పీడియాట
Read Moreకేబినెట్ విస్తరణ: కిషన్ రెడ్డికి ప్రమోషన్!
న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ విస్తరణకు అంతా రెడీ అయ్యింది. విస్తరణలో భాగంగా పలువురు మంత్రులకు మోడీ సర్కార్ ఉద్వాసన పలకనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి
Read Moreమంత్రులతో మోడీ భేటీ వాయిదా
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నేడో, రేపో.. సెంట్రల్ కేబినెట్లో మార్పులు జరిగే అవ
Read Moreకేసీఆర్ నిర్లక్ష్యం వల్లే కరోనా మరణాలు పెరిగాయ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. శ
Read Moreమోడీ మంత్రివర్గంలోకి కొత్తగా 28 మంది!
ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. మరో రెండు రోజుల్లో నూతన మంత్రివర్గాన్ని మోడీ ప్రకటించే అవకాశాలున్నాయి. కాగా..
Read Moreప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన కరోనా వ్యాక్సిన్లు మిగిలిపోతున్నాయని ఫిర్యాదు చేశ
Read More













