pm modi
పీవీ ఓ యోధుడు.. నిజాంకు వ్యతిరేకంగా పోరాడాడు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా పీఎం మోడీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. దేశాభివృద్ధి కోసం పీవీ చేసిన కృషి అపురూపమని మోడ
Read Moreటీకా వేస్కోండి..వందేళ్లున్న మా అమ్మ కూడా వేసుకుంది
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ విషయంలో సందేహం వదిలిపెట్టాలని, పుకార్లను నమ్మవద్దని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దేశంలో ప్రతి ఒక్కరూ టీకా వేయిం
Read Moreవ్యాక్సినేషన్ ప్రక్రియపై మోడీ హర్షం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత, వ్యాక్సినేషన్పై ప్రధాని నరేంద్ర మోడీ శనివారం భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్
Read Moreరాహుల్ జీ.. మోడీని ట్విట్టర్లోనే విమర్శిస్తే సరిపోదు
ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఎన్సీపీ కలసి ఏర్పాటు చేసిన మహారాష్ట్ర వికాస్ అఘాడీలో చీలిక వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ వార్తలకు తాజా
Read Moreమెడిసిన్లో మోడీ సర్కార్కు నోబెల్ ఇవ్వాలె
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు. టీకా పంపిణీ విషయంలో కేంద్ర తీరుపై ఆయన భగ్గుమన్నారు. సవరించిన
Read Moreమరో 5 నెలలు ఉచిత రేషన్
న్యూఢిల్లీ: పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కరోనా కష్టకాలంలో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద కేంద్రం పేదలకు ఉచిత రేషన్
Read Moreయోగా పుట్టింది నేపాల్లో.. భారత్లో కాదు
యోగా పుట్టుకపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగా పుట్టింది నేపాల్ లోనేనని, భారత్లో కాదని ఆయన అన్నారు. యోగా ప్రపంచాన
Read Moreమోడీ కన్నీళ్లు.. చనిపోయిన వారి కుటుంబాల కన్నీళ్లు తుడవలేవు
కరోనాను గాలికొదిలేసి బెంగాల్ ఎన్నికలపై దృష్టి పెట్టారు సెకండ్ వేవ్లో అందుకే మరింత మంది చనిపోయారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కరోనా థ
Read Moreసీనియర్ మంత్రులతో మోడీ కీలక భేటీ
దేశంలోని రాజకీయ పరిస్థితులపై సీనియర్ మంత్రులతో చర్చించారు ప్రధాని మోడీ. ప్రధాని నివాసంలో వరుస సమావేశాలు జరిగాయి. మొదట రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హో
Read Moreకృష్ణా నీళ్లను మళ్లించేందుకు కొత్త ప్రాజెక్టులు కడుతం
కృష్ణా నీళ్లను మళ్లించేందుకు కొత్త ప్రాజెక్టులు కడుతం పెద్ద మారురు బ్యారేజీతో 70 టీఎంసీలు తరలిస్తం కల్వకుర్తి రిజర్వాయర్లు చేపడ్తాం
Read Moreయూపీ BJP ఉపాధ్యక్షుడిగా ప్రధాని సన్నిహితుడు ఎకెశర్మ
ఉత్తర ప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు, మాజీ IAS
Read Moreకేంద్రమిచ్చిన డబ్బులను ప్రభుత్వం పక్కదారి పట్టించింది
ఆక్సిజన్ ప్లాంట్ల కోసం కేంద్రం ఇచ్చిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించ
Read Moreపడిపోయిన మోడీ అప్రూవల్ రేట్.. అయినా టాప్లోనే
వాషింగ్టన్ డీసీ: ప్రధాని నరేంద్ర మోడీ అప్రూవల్ రేటింగ్స్ మరింతగా పడిపోయింది. రెండేళ్ల కింద 82 శాతం ఆమోద్యతతో ఉన్న మోడీకి ఇప్పుడు అప్రూవల్ రేట్ 66 శాతా
Read More













