pm modi

జంగారెడ్డి మృతి.. తెలుగులో ట్వీట్ చేసి మోడీ సంతాపం

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ  జంగా రెడ్డి  అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తాజాగా ప్

Read More

సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోడీ

సమతా మూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం ఇవ్వనున్న ప్రధాని ఇక్రిశాట్​స్వర్ణోత్సవాలకు హాజరు ముచ్చింతల్, ఇక్రిశాట్​ వద్ద కట్టుదిట్టమైన భద్రత సెంట్

Read More

రేపు సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని 

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ రేపు హైదరాబాద్కు రానున్నారు. ఇక్రిశాట్ను సందర్శించిన అనంతరం సాయంత్రం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో జరుగుతున్న రామాన

Read More

వాళ్లు ప్రజల పొట్ట కొట్టి సొంత ఖజానాలు నింపుకుంటరు

ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా యూపీ ఎన్నికల్లో వర్చువల్ ప్రచారాన్ని  చేపట్టారు. ఇవాళ పశ్చిమ యూపీలోని 23 నియోజకవర్గాల్లో ఒకేసారి ఆయన వర్చువల్ ప్ర

Read More

పీఎం టూర్‌‌‌‌కు పకడ్బందీ ఏర్పాట్లు

బ్లూ బుక్​ ప్రకారం భద్రత: సీఎస్​ సోమేశ్ కుమార్ హైదరాబాద్, వెలుగు: పీఎం నరేంద్ర మోడీ హైదరాబాద్ ​పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్​ సోమే

Read More

ప్రధాని మోడీ మాట తప్పారు

కేంద్ర బడ్జెట్ రైతులను నిరాశ పరిచిందని భారత్‌ కిసాన్‌ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమ

Read More

ప్రధాని మోడీ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు 

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 5న హైదరాబాద్ కు రానున్నారు. ముచ్చింతల్ లో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలకు హాజరుకానున్నారు. అనంతరం

Read More

సమాజ్‌వాదీ అభ్యర్థులుగా మాఫియా లీడర్లు

ఉత్తరప్రదేశ్‌లో ఐదేళ్లలో మాఫియాను పూర్తిగా అంతమొందించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కొందరు మాత్రం సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్‌

Read More

5న సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని

హైదరాబాద్: ముచ్చింతల్లో రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు రెండోరోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు యాగశాలలో అగ్నిహోత్రం ఆవిష్కరణ, 1035 కుండలాలల్లో హోమ

Read More

ఏడేండ్లలో 3 కోట్ల మందికి పక్కా ఇండ్లు కట్టిచ్చినం

ఏడేండ్లలో.. 3 కోట్ల మంది పేదలను లక్షాధికారుల్ని చేసినం మహిళలకు పక్కా ఇండ్లు కట్టిచ్చినం న్యూఢిల్లీ: గత ఏడేండ్లలో మూడు కోట్ల మంది పేద ప్

Read More

బడ్జెట్‎తో ఎవరికీ లాభం లేదు: రేవంత్ రెడ్డి

ప్రధాని మోడీ రైతులపై కక్ష పెంచుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‎తో ఎవరికీ లాభం లేదని ఆయన ఎద్దేవా చేశార

Read More

కోటి దాటిన మోడీ యూట్యూబ్ చానల్ సబ్‌స్క్రైబర్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూట్యూబ్‌ చానల్‌ సబ్‌ స్ర్కైబర్ల సంఖ్య కోటి దాటింది. ప్రపంచ దేశాల నాయకులందరూ మోడీ వెనకాల్నే ఉన్నారు.&nbs

Read More

ఇది పీపుల్ ఫ్రెండ్లీ, ప్రోగ్రెసివ్ బడ్జెట్

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్​లో పేదల సంక్షేమానికే పెద్దపీట వేశామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ బడ్జెట్ ఉద్యోగాలు, ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాల

Read More