POLICE

వీళ్లు తల్లిదండ్రులేనా? ఐఫోన్ కోసం కన్నబిడ్డను అమ్మిన్రు

సోషల్​మీడియా.. మనిషి జీవితంలో పెనుమార్పులు తీసుకొస్తున్న మాధ్యమం. దాని పిచ్చిలో పడి కొందరు తీసుకుంటున్న నిర్ణయాలు నివ్వెరపరిచేలా చేస్తున్నాయి. అలాంటి

Read More

దేవాలయ హుండీ దొంగల అరెస్ట్

దంపతులను అదుపులోకి తీసుకున్న పరిగి పోలీసులు బంగారు, వెండి నగలు రికవరీ పరిగి, వెలుగు:  ఆలయాల్లో హుండీలు దొంగతనం చేస్తున్న దంపతులను పరిగి

Read More

రేపు ఓల్డ్‌‌ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10‌‌‌‌ గంటల వరకు చార్మినార్,చాదర్‌‌‌‌ఘాట్,మదీనా పరిసర ప్రాంతాల్లో డైవర్షన్స్

Read More

అత్తాపూర్​లో డెడ్​బాడీ కలకలం..

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్​లో గుర్తు తెలియని మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ మీరాలమ్​ చెరువుల

Read More

విత్తన దుకాణాల్లో తనిఖీలు..వెలుగు కథనంపై స్పందన

జైపూర్, వెలుగు: జైపూర్ భీమారం మండలాల్లోని విత్తన దుకాణాల్లో అగ్రికల్చర్, పోలీసు అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ‘మంచిర్యాల మార్కెట్

Read More

తిరుపతిలో కొడుకును వదిలేసిన తల్లి .. జాడ కనిపెట్టి అప్పగించిన ఆఫీసర్లు

తల్లికి మతి స్థిమితం  లేదంటున్న స్థానికులు కోయిలకొండ, వెలుగు : మతిస్థిమితం లేని ఓ తల్లి తన ఏడేండ్ల కొడుకును మూడు నెలల క్రితం తిరుపతిలో వద

Read More

భర్తను కొట్టి చంపి.. భార్యకు ఉరి!

కామారెడ్డి జిల్లా​లో వృద్ధ దంపతుల దారుణ హత్య వడ్డీలకు అప్పులిచ్చి బతుకుతున్న భార్యాభర్తలు ఒంటరిగా ఉంటుండడంతో టార్గెట్​ చేసిన దుండగులు బీర్

Read More

జీవో 46ను రద్దు చేయాలని సెక్రటేరియెట్ ముట్టడి

గ్రామీణ ప్రాంత యువతకు ఇబ్బందిగా మారిన జీవో 46ను వెంటనే రద్దు చేయాలని  డిమాండ్ చేస్తూ కానిస్టేబుల్ అభ్యర్థులు బుధవారం సెక్రటేరియెట్​ను ముట్టడ

Read More

14 రాష్ట్రాల్లో 1200 చోరీలు.. 25 ఏండ్లుగా దొంగతనాలు

ముంబై, పుణెలో భారీగా ఆస్తులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన గజదొంగ కోల్ కతా: అతను ఐదో తరగతి డ్రాపవుట్. కానీ, దేశంలోని 14 రాష్ట్రాల్లో 1200 సార్

Read More

4 గంటలుగా మూలవాగులో చిక్కుకున్న కూలీ.. పోలీసులు ఎలా కాపాడారంటే..?

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేములవాడ మూలవాగులో చిక్కుకున్న ఓ కూలీని అతికష్టం మీద రక్షించారు పోలీసులు. నాలుగు గంటలుగా మూలవాగు మధ్యలోని చెట్టును పట్టుకొని

Read More

ప్లంబింగ్​ పనిచేస్తూ.. ఇంటికి కన్నం

కొమురవెల్లి, వెలుగు: మండల కేంద్రంలో గత శనివారం భారీ చోరీ చేసిన నిందితుడిని పోలీసులు రెండు రోజుల్లోనే పట్టుకున్నారు. సోమవారం పోలీస్ స్టేషన్​లో చేర్యాల

Read More

రూ.712 కోట్ల స్కాం.. 15వేల మంది బాధితులు ఇండియన్సే..

చైనీస్ ఆపరేటర్లు నిర్వహిస్తున్న రూ.700 కోట్ల విలువైన క్రిప్టోవాలెట్ పెట్టుబడి మోసానికి గురైన కనీసం 15 వేల మంది భారతీయులలో సాఫ్ట్​ వేర్​ నిపుణులు సైతం

Read More

పట్టుబడిన 1000 వాహనాలను వేలం వేయనున్న పోలీసులు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పట్టుబడిన, క్లెయిమ్ చేయని వాహనాలను వేలం వేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు.  మొయినాబాద్ పోలీస్ స్టేషన్

Read More