POLICE

అట్రాసిటీ కేసులో తొందరగా న్యాయం జరగాలి

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగంగా పూర్తిచేసి సాధ్యమైనంత తొందరగా చార్జిషీట్ దాఖలు చేయాలని సంబంధిత అధికా

Read More

డివైడర్ పైకి ఎక్కిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు రాజీవ్ రహదారిపై డీసీఎం వాహనాన్ని ఆర్టీసీ బస్సు వెనక నుంచి అతివేగంగా ఢీకొంది. అంతటితో ఆగకుండా బస్సు

Read More

సరిహద్దుల్లో 6 చెక్​పోస్టులు..సీపీ విష్ణు వారియర్​

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు: విజిబుల్​ పోలీసింగ్​తో పాటు నిరంతర తనిఖీలు నిర్వహించాలని పోలీస్​ కమిషనర్​ విష్ణు ఎస్​ వారియర్​ అన్నారు. మంగళవారం పోలీస్​ క

Read More

పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు

సిద్దిపేట రూరల్, వెలుగు:  పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ సిద్దిసేట ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్&zwnj

Read More

పోలీస్​ కస్టడీకి రిటైర్డ్​ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య హత్య కేసు నిందితులు

జనగామ, వెలుగు :  జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన రిటైర్డ్​ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య  హత్య  కేసు నిందితులను రెండ్రోజు

Read More

వాహనాలు తనిఖీలు చేస్తుండగా మందు బాబుల హంగామా

వేములవాడ, వెలుగు :   రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో  మంగళవారం పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా మందు బాబులు హంగామా చేశారు.

Read More

వివాదాలకు దారి తీస్తోన్న సీఎం కొత్త జిల్లాల ప్రకటన.. గ్రామస్థులపై పోలీసుల లాఠీచార్జి

ఎన్నికల సంవత్సరంలో 19 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని సీఎం అశోక్ గెహ్లాట్ తీసుకున్న నిర్ణయం రాజస్థాన్ లో వివాదాలకు దారి తీస్తోంది. కొత్త జిల్లాల ప్ర&z

Read More

210 కిలోల గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్

హైదరాబాద్ లో గంజాయి అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. అక్రమార్కులు యువతే ప్రధాన టార్గెట్ గా గంజాయి చేరవేస్తున్నారు. నిత్యం ఏదో ఒక చోట గంజాయి పట్టుబడ

Read More

ఆటోలోనే అంత మంది ప‌ట్టరు.. స్కూటీపై ఏడుగురు పిల్లలతో...

రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొందరు వాహనదారుల్లో మార్పు రావట్లేదు. హెల్మెట్​ పెట్టుకోకుండా ప్రమాదాన్ని కొని తె

Read More

మెరుపు వ‌ర‌ద‌ల్లో చిక్కుకుపోయిన 200 మంది...

హిమాచల్ ప్రదేశ్‌లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 26న మండి జిల్లాలోని బాగిపుల్​లో వరదలు పోటెత్తాయి. బగిపుల్​ ప్ర

Read More

వీడు రాక్షసుడే.. భార్యపై అనుమానంతో ఫ్రెండ్ గొంతు కోసి.. ర‌క్తం తాగిన భర్త

కర్ణాటకలో వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకునన్నాడనే అనుమానంతో తన స్నేహితుడి గొంతు కోసి, రక్తం తాగాడు. ఈ ఘటనలో నిందితున్ని అరెస్టు చేసినట్లు అధి

Read More

పశువుల అక్రమ తరలింపును అడ్డుకున్న పోలీసులు

మూగ జీవుల అక్రమ రవాణా రోజు రోజుకీ పెరిగిపోతోంది. ములుగు జిల్లాలో అలాంటి ఘటనే మళ్లీ జరిగింది. జిల్లాలోని జంగాల్​పల్లి చెక్​పోస్ట్​వద్ద పోలీసులు జూన్​ 2

Read More

జగిత్యాలలో చోరీ.. రూ.1.50 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు

హోల్ సేల్ దుకాణంలో చోరీ చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఐటీసీ బ్రాండ్ సే

Read More