POLICE
గెట్టు పంచాయితీ.. గొడ్డండ్లు లేచాయి
అన్నదమ్ముల మధ్య కొట్లాట యాదాద్రి,వెలుగు:ఫ్యాక్షన్ తరహాలో యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలంలో అన్నదమ్ములు గొడ్డండ్లతో పరస్పరం దాడు
Read Moreరాయినిగూడెం పీఏసీఎస్ లో భారీ కుంభకోణం
గరిడేపల్లి, వెలుగు: రాయినిగూడెం పీఏసీఎస్ సొసైటీలో భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ జిల్లా ప్రధానకార్యదర్శి ఎస్ కే చాంద్ మియా ఆరోపించారు.
Read Moreపెండ్లి ఇష్టం లేక మతం మార్చుకున్న యువతి
మెహిదీపట్నం, వెలుగు: పెండ్లి ఇష్టం లేక ఓ యువతి మతం మార్చుకున్న ఘటన లంగర్ హౌస్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని
Read Moreనటి డింపుల్ హయాతికి 41ఎ నోటీసు ఇచ్చాకే విచారించాలి: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: సినీ నటి డింపుల్ జేపీ అలియాస్ డింపుల్ హయాతిపై నమోదైన కేసులో సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసు జారీ చే
Read Moreపోలీసులు ఇలాగే వ్యవహరిస్తే... మళ్ళీ నక్సలిజాన్ని తయారు చేస్తా : కూర రాజన్న
పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనశక్తి పార్టీ మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శి కూర రాజన్న. తనకు ఆశ్రయం ఇచ్చిన వారిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి
Read Moreజేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్: కడప విద్యార్ధిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఇటీవల జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో కొందరు విద్యార్థలు స్మార్ట్ కాపీయింగ్ కు పాల్పడ్డారు. ఎలక్ట్రానిక్ డివైజ్ ను ఎగ్జామ్ సెంటర్ లోకి
Read Moreపోలీస్ స్టేషన్ స్పెల్లింగ్ చెప్పు.. రిజిస్టర్లో రాసేందుకు పోలీసులను అడిగిన మంత్రి మల్లారెడ్డి
శామీర్పేట, వెలుగు : కొత్త రిజిస్టర్లో ‘‘పోలీస్ స్టేషన్’’ అని రాసేందుకు మంత్రి మల్లారెడ్డి స్పెల్లింగ్ అడిగి అందరిని ఆశ
Read Moreహయత్నగర్లో దారుణం.. వృద్ధురాలిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లారు
హయత్నగర్లో దొంగల ముఠా రెచ్చిపోయింది. తొర్రూరులో ఓ వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్న దొంగలు.. చివరికి ఆమెను హత్య చేశారు. తొర్రూ
Read Moreనల్గొండ జిల్లాల్లో ఘనంగా సురక్ష దివస్
నల్గొండ అర్బన్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సురక్షా దినోత్సవాన్ని పోలీసులు ఘనంగా నిర్వహించారు. నల్గొండ ఎస్పీ
Read Moreదేవుడి దర్శనానికి వచ్చి గుండెపోటుతో భక్తుడు మృతి
కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన ఓ వృద్ధుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్ర
Read Moreపోలీసులను నడిపించే నాలుగో సింహమే సీఎం కేసీఆర్: కవిత
ఆడపిల్లలకు సర్కార్ అండగా ఉంది: ఎమ్మెల్సీ కవిత ట్యాంక్బండ్&z
Read Moreనలుగురు పిల్లలను స్టీలు డ్రమ్ములో పెట్టి.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి
రాజస్థాన్ లో ఓ మహిళ, తన నలుగురు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకరమైన ఘటన బార్మన్ జిల్లాలోని బనియావాస్ లో చోటుచేసుకుంది. ఊర్మిళ, జెతారామ
Read More












