Praja Bhavan
పిచ్చిపిచ్చిగా రాయొద్దు.. సీఎం చెబితేనే మీటింగ్ పెట్టా : భట్టి విక్రమార్క
ఖమ్మం: ప్రజాభవన్ లో మంత్రుల భేటీపై కొందరు పిచ్చి రాతలు రాస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యా రు. సీఎం రేవంత్ దేశంలో లేనందున మున్సిపల
Read Moreప్రజాపాలనలో ఎవరైనా ధర్మ గంట కొడితే.. వారి సమస్యలు పరిష్కరిస్తున్నం: సీఎం రేవంత్
ప్రజాభవన్లో ‘బాల భరోసా’ పథకాన్ని, వర్చువల్
Read Moreసీఎం ప్రజావాణికి 266 దరఖాస్తులు
హైదరాబాద్సిటీ, వెలుగు: హైదరాబాద్లోని ప్రజాభవన్ లో శుక్రవారం సీఎం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 266 దరఖాస్తులు అందాయి. ఇన్ చార
Read Moreఓవర్సీస్ స్కాలర్షిప్ బకాయిలు రూ.303 కోట్లు రిలీజ్ చేయండి : డిప్యూటీ సీఎం భట్టి
డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులకు సంబంధించిన ఓవర్సీస్ స్కాలర్షిప్ బకాయి
Read Moreజీవో 49ను నిలిపివేస్తూ ఉత్తర్వులు .. కన్జర్వేషన్ రిజర్వ్ విషయంలో సీఎం చొరవ : ఎమ్మెల్సీ దండే విఠల్
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాను కన్జర్వేషన్ రిజర్వ్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 49ను నిలిపివేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీస
Read Moreవిచారణకు రావాల్సిందే: BRS మాజీ ఎమ్మెల్యే కుమారుడికి హై కోర్టు ఆదేశం
హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, బోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్కు తెలంగాణ హై కోర్టులో చుక్కెదురైంది. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్న రా
Read Moreప్రజావాణికి 384 దరఖాస్తులు
పంజాగుట్ట, వెలుగు : బేగంపేటలోని ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 384 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. వాటిలో మైనారిటీ వె
Read Moreఎన్ఆర్ఐల కోసం ప్రవాసీ ప్రజావాణి
మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ సిటీ, వెలుగు : గల్ఫ్ కార్మికుల సమస్యలు చెప్పుకునేందుకు హైదరాబాద్లో
Read Moreప్రజాభవన్ దగ్గర పల్టీలు కొట్టిన కారు
హైదరాబాద్ పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు..ప్రజాభవన్ దగ్గర పల్టీ కొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువకులకు గ
Read Moreమేం వచ్చాక ప్రతి వ్యవస్థలో మార్పులు తెచ్చాం: మంత్రి శ్రీధర్ బాబు
అధికారంలోకి వచ్చాక ప్రతి వ్యవస్థలో మార్పులు తెచ్చామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రజాభవన్లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణ
Read Moreసింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు జీతం పెంచాలి: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
సింగరేణి కార్మికులకు బోసన్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రజాభవన్ లో జరిగింది. ఈకార్య క్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి,
Read Moreఆగమైన గల్ఫ్ కార్మికులకు ఇకపై భరోసా!
ఎటు చూసినా ఎడారి.. చుట్టూ ఇసుక మేటలు.. పలకరించడానికి ఒక్క వ్యక్తి కూడా కనిపించరు. పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే తెలంగాణ కార్
Read Moreప్రజాభవన్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన
ప్రజాభవన్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన పంజాగుట్ట, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న అసిస్
Read More












