Prime Minister Narendra Modi
సనాతనంపై నా వ్యాఖ్యలు సరైనవే : ఉదయనిధి
సనాతన ధర్మం గురించి తాను చేసిన వ్యాఖ్యలు సరైనవేనని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి చెప్పారు. సనాతన ధర్మంపై నిర్వహించిన సమావేశంలో మంత్రు
Read Moreబీజేపీ స్టార్ క్యాంపెయినర్ జాబితా రిలీజ్.. విజయశాంతికి దక్కని చోటు
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆ పార్టీ ముఖ్యనేతలు రాష్ట్రానికి రానున్నారు. మొత్తం 40 మంది నేతలు ప్రచారంలో పాల్గొననున్నట్లు బీజ
Read Moreకాళేశ్వరం, కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డిపై సీబీఐ ఎంక్వైరీ చేయాలి : వైఎస్షర్మిల
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం ఓ తెల్ల ఏనుగులా మారిందన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల. కుక్క తోక తగిలితే కూలిపోయే పరిస్థితిలో ప్రస్తుతం
Read Moreమాదిగలది ఆత్మగౌరవ పోరాటం : మంత్రి హరీశ్రావు
మాదిగలది ఆత్మగౌరవ పోరాటం : మంత్రి హరీశ్రావు ఎస్సీ వర్గీకరణపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ముషీరాబాద్,వెలుగు : మాదిగలది ఆత్మగౌరవ
Read Moreఢిల్లీలో మరోసారి క్షీణించిన గాలి నాణ్యత.. ట్రక్కులకు నో ఎంట్రీ.. నిర్మాణాలపై నిషేధం
ఢిల్లీలో వాయు కాలుష్యం అక్కడి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కొన్ని రోజులుగా ఢిల్లీ ప్రజలు అల్లాడిపోతున్నారు. గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించడంతో క
Read Moreమిజోరం, ఛత్తీస్గఢ్ తొలి విడతకు ముగిసిన ప్రచారం : నవంబర్ 7న ఎలక్షన్స్
మిజోరం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో తొలి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలతోపాటు ఛత్తీస్గఢ్&zwnj
Read Moreఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్కు మరింత చేయూతను ఇస్తం: పీఎం మోదీ
న్యూఢిల్లీ: మనదేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగం "సన్రైజ్" ఇండస్ట్రీగా ఎదిగిందని, గత తొమ్మిదేళ్లలో రూ.50వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎ
Read Moreకిషన్రెడ్డిని తప్పించాలె : బండి సంజయ్కు పార్టీ పగ్గాలు అప్పగించాలె : సీహెచ్ మధుసూదన్
జడ్చర్ల బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ మధుసూదన్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ నష్టపోవడానికి ప్రధాన కారణమైన బీఎల్ సంతోష్, సునీల్ బ
Read Moreబీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం : చలమల్ల నర్సింహ
సూర్యాపేట, వెలుగు : బీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చలమల్ల నర్సింహ చెప్పారు. తెలంగాణలో బీసీని సీఎం చేస్తా
Read Moreమోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టింది : ఇంకా ఈ దేశాన్ని ఏం చేస్తారో తెల్వదు : కేసీఆర్
ఎన్నికల్లో ఓటును అలవోకగా వేయొద్దు.. మీ తలరాత మార్చేది.. భవిష్యత్ను తీర్చిదిద్దేది మీ ఓటే అని ముఖ్యమంత్రి కేస
Read Moreనవంబరు 2న లోక్సభ కమిటీ ముందుకు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా
పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ నైతిక విలువల క
Read Moreమళ్లీ అధికారంలోకి వస్తే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య : రాహుల్గాంధీ
ఛత్తీస్గఢ్ ఓటర్లకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వరాల జల్లు కురిపించారు. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వ
Read Moreబీసీ సీఎం హామీపై నేతల హర్షం
శంషాబాద్, వెలుగు : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించడంతో శంషాబాద్ బీజేపీ మండల శ్రేణ
Read More