prisoners

భారత్ నుంచి ముగ్గురు పాకిస్తానీ  ఖైదీల విడుదల

ముగ్గురు పాకిస్తానీ  ఖైదీలను విడుదల  చేసింది ఇండియన్ గవర్నమెంట్. పంజాబ్ లోని  అట్టారీ బార్డర్  నుంచి ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ

Read More

ఖైదీల హక్కులు కాపాడాలె

విశ్లేషణ : జైళ్లు.. ఖైదీలు శిక్ష అనుభవించే స్థలాలే తప్ప, శిక్షించే స్థలాలు కాకూడదు. ఎందుకంటే ఖైదీలకు కూడా హక్కులుంటాయి. చట్టబద్ధమైన పద్ధతిలో నిర్

Read More

ఖైదీలు వీడియో కాల్‌లో మాట్లాడేందుకు అనుమతి

భైంసా, వెలుగు: తెలిసో తెలియకో నేరం చేసి.. క్షణికావేశంలో తప్పు చేసి.. ఎందరో జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్నారు. రిమాండ్ ఖైదీలుగా ఉంటున్నారు. కటకటాల మధ్య

Read More

వరంగల్ సెంట్రల్ జైలును ఖాళీ చేస్తున్న అధికారులు 

వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఖైదీలను రాష్ట్రంలోని వివిధ జైళ్లకు తరలించనున్నారు. అందుకోసంగానూ బస్సులతో ఎస్కార్ట్ సిబ్బంది జైలుకు చేరుకున్నారు. జైలులో ప్ర

Read More

ఖైదీల విడుదలకు ‘దుబ్బాక’ బ్రేక్​!

ఉప ఎన్నికలతో గవర్నర్​ దగ్గర ఆగిన క్షమాభిక్ష ఫైల్​ హైదరాబాద్​, వెలుగు: ఏండ్ల తరబడి క్షమాభిక్ష కోసం ఎదురు చూస్తున్న జీవిత ఖైదీల విడుదలకు తాత్కాలిక బ్ర

Read More

పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంకుల్లో ఖైదీలకు ఉపాధి

జైళ్ల శాఖ డీఐజీ భాస్కర్​ అచ్చంపేట, వెలుగు: జైళ్లలో శిక్ష అనుభవించి విడుదలైన వారికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంక్‌‌‌‌‌‌‌‌‌‌

Read More

జైళ్ల శాఖ సంపాదనలో తెలంగాణ ఖైదీలు దేశంలోనే ఫస్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఖైదీలు ఇటు శిక్షలు అనుభవిస్తూనే.. అటు పనులు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. జైళ్ల శాఖకు మంచి రెవెన్యూ తెచ్చిపెడు

Read More

ఆస్పత్రి నుంచి తప్పించుకుపోయిన ఖైదీలపై రివార్డు

గాంధీ ఆస్పత్రి నుంచి తప్పించుకుపోయిన ఖైదీల పై రివార్డు ప్రకటించారు పోలీసులు. జైలు శిక్ష అనుభవిస్తున్న నలుగురు నేరస్థులు మంగ‌లి సోమ సుందర్, ప‌ర్వ‌తం నర

Read More

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు ఖైదీలు పరార్

కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు ఖైదీలు పరారయ్యారు. చర్లపల్లి జైలుకి  చెందిన  ఖైదీలు కరోనా బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుక

Read More

కడప సెంట్రల్ జైళ్లో 317 మందికి కరోనా

కడప సెంట్రల్ జైళ్లో కరోనా పంజావిసిరింది. దాదాపు 300 మందికి పైగా ఖైదీలకు కరోనా సోకింది. బాధితుల్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. వై

Read More

ఖైదీలనూ వదలని కరోనా.. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో 265 మందికి పాజిటివ్‌

జైలులో ఉన్న ఖైదీలనూ కరోనా మహమ్మారి వదలడం లేదు. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఒక్కసారిగా భారీ సంఖ్యలో ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. తూర్పు గోదావరి జిల్

Read More

నెల్లూరు జైలులో 72 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌

 ఆందోళనలో మిగతా ఖైదీలు నెల్లూరు: నెల్లూరు జిల్లా కారాగారంలో కొత్తగా మరో 20 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.దీంతో నెల్లూరు జైలులో పాజిటివ్‌ వచ్

Read More