problems

రైతు సమస్యలపై చర్చించేందుకు సిద్ధం: రైతు స్వరాజ్య వేదిక

రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘం పై చేసిన బెదిరిం

Read More

UPI Down:దేశవ్యాప్తంగా నిలిచిపోయిన యూపీఐ సర్వీసులు

దేశ ప్రజలంతా  నూతన సంవత్సర వేడుకల్లో ఉండగా..యూపీఐ పేమెంట్స్ నిలిచిపోయాయి. ప్రజలంతా షాపింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో యూపీఐ సేవలు నిలిచిపోవడం ఆం

Read More

బస్తీ సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసింది: కిషన్ రెడ్డి

రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధి అంటే హైటెక్ సిటీ వైపే చూపిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కానీ ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్తో పాటు..పలు డివిజన్

Read More

ప్రశ్నించిన వారిపై  కేసులు పెడితే.. వరంగల్ లో గల్లీగల్లీ గళమెత్తుతుంది : రాకేశ్​ రెడ్డి

వరంగల్ సిటీ, వెలుగు: కాలనీలో సమస్యల గురించి ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్​ రెడ్డి ఫైర్ అయ్యారు. కొద్ది

Read More

నాకు ఎవరితో లొల్లి లేదు: మంత్రి మల్లారెడ్డి

తనపై అసంతృప్తి వ్యక్తం చేసిన మేడ్చల్ జిల్లాలోని ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు మంత్రి మల్లారెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. తాను ఎవరితోనూ విబేధాలు పెట్టు

Read More

సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థుల ధర్నా

కాలేజీలో మౌలిక వసతులు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. సమస్యలపై స్పంద

Read More

ఫైలు కదలాలంటే అధికారులకు పైకం కట్టాల్సిందే

రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదుల వెల్లువ.. నాలుగు నెలల్ల

Read More

బస్టాప్​లు లేక ఇబ్బందులు పడుతున్న శివారు ప్రాంతాల జనం

ఎల్​బీనగర్, వెలుగు: సిటీ శివార్లకు బస్సుల్లో ప్రతిరోజు వేలాది మంది ప్రయాణిస్తుంటారు. అయితే, సరిగా బస్టాప్​లు లేక శివారు ప్రాంతాల జనం ఇబ్బందులు పడ

Read More

స్పెషల్ స్టోరీ : ఫోన్కు అతుక్కుపోయే పిల్లల కంటికి పెద్ద గండం !!

మీ ఇంట్లో పిల్లలు సెల్ ఫోన్లు, ట్యాబ్ లు అదే పనిగా చూస్తున్నారా ?  గంటల తరబడి టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారా ? ఐతే ఇబ్బందులు తప్పవంటున్నా

Read More

సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా : ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంలో జిల్లా అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలు యధాతథం

నోటీసులిచ్చి చేతులు దులిపేసుకుంటున్న అధికారులు నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటీ లో సమస్యలు మళ్లీ మొదటికి వచ్చినట్లే కనిపిస్తోంది. ఆహారంల

Read More

ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కిషన్ రెడ్డి

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ లో కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. డివిజన్ లోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున

Read More

ముగిసిన విజయదేవర కొండ ఈడీ విచారణ

నటుడు విజయ్ దేవరకొండ ఈడీ విచారణ ముగిసింది. విచారణ అనంతరం మాట్లాడిన విజయ్ దేవర కొండ ఈడీ కార్యాలయానికి ఉదయమే వచ్చానని చెప్పారు. ఈడీ వాళ్లకు కొన్ని

Read More