Rahul Gandhi

సీఎం అభ్యర్థిపై ప్రజల అభిప్రాయమే ఫైనల్

పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ హై కమాండ్ భా

Read More

ఈ బడ్జెట్తో పేద, మధ్యతరగతికి ఒరిగిందేమీ లేదు

న్యూఢిల్లీ: కేంద్రం తాజాగా విడుదల చేసిన బడ్జెట్ పై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ చాలా నిరాశపరిచిందన్నారు. ఇందులో ఖచ్

Read More

చాలా మంది ఇండియన్లు  మహిళలను మనుషులుగా చూడట్లే

ఢిల్లీలో 20 ఏళ్ల యువతిపై మూకదాడి జరగడంపై  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. సమాజం సిగ్గుపడే ఘటన అని అన్నారు. అత్యాచార బ

Read More

మోడీ సర్కార్ పై న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం 

న్యూయార్క్: కేంద్ర ప్రభుత్వం 2017లోనే ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ వో గ్రూపు నుంచి పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసిందని శుక్రవారం న్యూయార్క్ టైమ్స్ పత్

Read More

మోడీ సర్కార్ దేశద్రోహానికి పాల్పడింది

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ సర్కారు దేశద్రోహానికి పాల్పడిందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. పెగాసస్ స్పైవేర్ ద్వారా మన ప్రజాస్వామ్యంలోని ప్రా

Read More

కార్యకర్తల నిర్ణయమే ఫైనల్ 

పంజాబ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలను తెరదించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్

Read More

సీఎం అభ్యర్థిని పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తారు

జలంధర్: పంజాబ్ లో వచ్చే  నెలలో అసెంబ్లీ ఎన్నికల జరగనుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ  పార్టీ తమ సీఎం క్య

Read More

రాహుల్ గాంధీ లేఖపై స్పందించిన ట్విట్టర్

ట్విట్టర్ సీఈఓకు లేఖ రాశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.డిసెంబర్ 27న ఆయన ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ కు లేఖ రాశారు. . ప్రభుత్వ ఒత్తిడితో తన గొంతును న

Read More

పంజాబ్ ఎన్నికల్లో కొత్త ప్రచారం.. వైరల్‎గా వీడియో

వచ్చే ఫిబ్రవరిలో అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అందులో ఒక రాష్ట్రమైన పంజాబ్‎లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మహమ్మారి కారణంగా

Read More

27న రాహుల్ గాంధీ పంజాబ్ పర్యటన

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ నెల 27న పంజాబ్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ట్విట్టర్ లో ప్రకటించారు

Read More

వార్ మెమొరియల్ లో కలవనున్న అమర్ జవాన్ జ్యోతి

ఇండియా గేట్ దగ్గర ఉన్న అమర్ జవాన్ జ్యోతి ఇవాళ ఆరిపోనుంది.  50 ఏళ్లుగా నిర్విరామంగా వెలుగుతున్న ఈ జ్యోతిని నేషనల్ వార్ మెమొరియల్ లో విలీనం చేయనున్

Read More

ప్రధానిపై రాహుల్ గాంధీ సెటైర్

న్యూఢిల్లీ: ఎల్ఏసీ వెంబడి మన భూభా గాన్ని చైనా ఆక్రమించి, అందులో బ్రిడ్జి కడుతోంది.. ఆ బ్రిడ్జిని ప్రారంభించేం దుకు మన ప్రధాని నరేంద్ర మోడీ వెళ్తా రేమో

Read More

మోడీ స్పీచ్పై రాహుల్ సెటైర్లు

న్యూఢిల్లీ:  వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సోమవారం నిర్వహించిన దావోస్ ఎజెండా 2022 వర్చువల్ సమిట్​లో ప్రధాని నరేంద్ర మోడీ స్పీచ్​కు అంతరాయం కలగ

Read More