Rajanna Sircilla District
వేములవాడ భీమన్న ఆలయంలో భక్తుల రద్దీ..కోడె మొక్కులు చెల్లించుకున్న భక్తులు
వేములవాడ, వెలుగు : దక్షిణకాశీ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయం భక్తులతో రద్దీగా మారింది. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన
Read Moreకారుకు సైడ్ ఇవ్వలేదని..ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను చితక్కొట్టిండు
కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను చితకబాదాడు ఓ వ్యక్తి..బస్సును ఆపీ మరీ ఆ డ్రైవర్ పై పిడిగుద్దులు గుద్దుతూ..కాలితో తన్నాడు. ఈ వీడియో ప్రస
Read Moreమొంథా తుపాన్ నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి : ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: మొంథా తుపాన్తో దెబ్బతిన్న పం
Read Moreసిరిసిల్ల కలెక్టర్ను మందలించండి..సీఎస్కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా.. మహిళపై క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని తహసీల్దార్&zw
Read Moreఫారెస్ట్ అధికారులను గ్రామ పంచాయతీలో నిర్బంధించిన గ్రామస్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మనాలాలో ఫారెస్ట్ అధికారులను గ్రామపంచాయతీ భవనంలో నిర్బంధించారు గ్రామస్తులు. సెప్టెంబర్ 19న రాత
Read Moreపేకాట ఆడుతుండగా పోలీసుల దాడి.. పారిపోతూ గుండెపోటుతో మృతి
పేకాట ప్రాణాలు తీసింది. ఔను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వ్యక్తి పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేశారు. పారిపోవడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయ
Read Moreఈ తిండి తింటే డాక్టర్లు కూడా గ్యారెంటీ ఇవ్వలేరు.. రాజన్న సిరిసిల్లా జిల్లాలో హోటల్స్ పరిస్థితి ఇది !
హోటల్స్ యజమానులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు అనటానికి ఇంతకు మించిన సాక్ష్యం ఉండదేమో. తినేది మనం కాదుకదా.. అన్న ధోరణిలో దారుణంగా భోజన ప్రియులను
Read Moreభూమిని కబ్జా చేశారని మాజీ ఎంపీటీసీ సూసైడ్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన
వాట్సప్ లో స్టేటస్ నోట్ పెట్టుకుని.. పురుగులు మందు తాగిండు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా అంకుశాపూర్ లో ఘట
Read Moreపురుగుల మందు డబ్బాలతో .. కోనరావుపేట రైతుల ధర్నా
సన్న వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ కోనరావుపేట, వెలుగు: కొనుగోళ్లలో జాప్యంతో ధాన్యం మొలకెత్తుతుందని అన్నదాతలు రోడ్డెక్కారు. రాజన్న
Read Moreఅంత్యక్రియలకు వెళ్లి.. పాముకాటుతో అనంతలోకాలకు చిన్నారి
రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నలింగాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి స్నేహాన్షి మృతి చెందింది. కామారెడ్డి జిల్లా
Read Moreవడ్లు కొనాలని రోడ్డెక్కిన రైతులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బైఠాయించి నిరసన చందుర్తి, వెలుగు: వడ్లు కొనాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి రైతులు రోడ్డెక్కారు. వే
Read Moreనిజాయితీగా జాబ్ చేయలేకపోతున్నా.! లెటర్ రాసి పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
తంగళ్ళపల్లి, వెలుగు: పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనంగా మారింది. నిజాయితీగా డ్యూటీ చేయలేకపోతున్నానంటూ ఆమె ఆవేదన వ్య
Read Moreరాజన్నసిరిసిల్ల జిల్లాలో మహిళ సంఘాల ఆధ్వర్యంలో 191 కొనుగోలు సెంటర్లు : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలో కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించామని కలెక్టర్ సందీప్&
Read More












