rangareddy
దుప్పట్లు, స్వెట్టర్లు తీయండి : హైదరాబాద్లో చలి బాగా పెరుగుతుంది
చలికాలం ముందుగానే వచ్చేసింది.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. గత రెండు రోజులుగా ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది.
Read Moreఅబ్దుల్లాపూర్ మెట్టులో భారీగా గంజాయి పట్టివేత
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టులో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిషా, విశాఖపట్నం ఏజన్సీ ప్రాంతాల నుండి ట్రావెల్స్ బస్సుల ద్వారా గంజాయి సరఫరా అవుత
Read Moreరైలు ప్రమాదంలో తండ్రీకూతుళ్ల దుర్మరణం
నిజామాబాద్, వెలుగు : కదులుతున్న ట్రైన్ ఎక్కే ప్రయత్నంలో కూతురితో పాటు ఆమె తండ్రి కూడా చనిపోయాడు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం సాయంత్ర
Read Moreగ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ ఇచ్చేందుకు లంచం డిమాండ్
కందుకూరు, వెలుగు : సిమెంట్ బ్రిక్స్ యజమాని నుంచి లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లాలోని ఓ పంచాయతీ సెక్రటరీ, ఎంపీవో ఏబీసీకి పట్టుబడ్డారు. అధికారులు
Read Moreబైక్ను ఢీకొట్టిన కారు
బైక్ను ఢీకొట్టిన కారు ఇద్దరు స్నేహితులు మృతి రంగారెడ్డి జిల్లా మోకిల పీఎస్ పరిధిలో ఘటన శంకర్ పల్లి, వెలుగు: బైక్ను కారు ఢీకొట్టడంతో ఇద్
Read Moreరైతు రుణమాఫీ చేయాలంటూ రైతుల ఆందోళన
రైతు రుణమాఫీ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 2వేల మంది బ్యాంకు ఖాతాలు ఉన్న
Read Moreకోర్టుకే అబద్ధం చెఫ్తావా?.. రూ.10 వేలు ఫైన్ కట్టు
హైదరాబాద్, వెలుగు: విచారణ సందర్భంగా అబద్ధం చెప్పినందుకు ఓ పిటిషనర్ కు హైకోర్టు రూ. 10 వేలు ఫైన్ విధించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలానికి
Read Moreశంషాబాద్ ఎయిర్పోర్టులో.. కావూరి కూతురు అరెస్ట్
అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు శంషాబాద్, వెలుగు: ఏపీకి చెందిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కావూరి సాంబశివరావు కూతురు కావూరి శ్రీవాణి
Read Moreసాగు భూముల్లో టీఎస్ఐఐసీ బోర్డులు పెట్టొద్దు: కోదండరాం
యాచారం, వెలుగు: నాలుగు తరాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లో టీఎస్ఐఐసీ బోర్డులు పెట్టడం తగదని, రక్షిత కౌలుదారులకు న్యాయం చే
Read Moreవికారాబాద్లో చందన షోరూమ్
హైదరాబాద్, వెలుగు: ఫ్యాషన్ రిటైలర్ చందన బ్రదర్స్ వికారాబాద్లో షాపింగ్ మాల్ను తెరిచింది. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మున్సిపల్
Read More20 కిలోల అక్రమ గంజాయి పట్టివేత.. ఇద్దరు యువకులు అరెస్ట్
ఒడిశా నుంచి అక్రమంగా హైదరాబాద్ కు గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నార
Read Moreనీళ్లు లేకుండా ఎలా బ్రతకాలి.. సమస్యలు తీరిస్తేనే మా గ్రామానికి రండీ లేదంటే..
తమ గ్రామంలో తాగునీళ్లు రావడం లేదని.. నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు రోడ్డెక్కారు. సర్పంచ్ డౌన్ డౌన్, నీళ్లు కావాలి అంటూ నినాదాలు
Read Moreవండిపెడితే తిన్నారు..అదును చూసి అత్యాచారం చేశారు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో దారుణం జరిగింది. పెద్ద చెరువు సమీపంలో మైనర్ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇబ్రహీం పట్నం పోలీసుల
Read More












