rangareddy
3 జిల్లాల్లో వేలానికి 34 ప్లాట్లు..ఈ నెల 22న ఆన్లైన్లో వేలం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని 34 ప్లాట్లకు హెచ్ఎండీఏ వేలం నిర్వహించనుంది. ఇందులో భాగంగా మంగళ
Read Moreరంగారెడ్డి జిల్లాలో జాబ్మేళా.. 26 సంస్థల్లో 1,128 ఖాళీల భర్తీ
రంగారెడ్డి, వెలుగు: దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 26 ప్రైవేట్ సంస్థల్లో 1,128 ఖాళీల భర్తీకి ఈ నెల 6న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధ
Read Moreఅల్లంత దూరాన రంగారెడ్డి కలెక్టరేట్
ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు లేదా ఏదైనా పనిమీద రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు వెళ్లి రావాలంటే ట్రాన్స్పోర్టుకు రూ. వెయ్యి దాకా ఖర్చవుతోందని జిల్లా
Read Moreపాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ను వెంటనే పూర్తి చేయాలి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. గ
Read Moreమహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: అనితా రెడ్డి
ఎల్బీనగర్, వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ ప్రదర్శన శుక్రవారం జరిగింది. రంగారెడ్డి జి
Read Moreయువకుడి ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్
రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఐపీఎల్ ను చూసి క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటుంటే .. మరికొందరు బెట్టింగ్ ఉచ్చులో ఇరుక్కొని అల్
Read Moreప్రైవేట్ వర్సిటీలకు అనుమతులు.. కమీషన్ల కోసమే
వర్సిటీ హోదా రాకుండానే గురునానక్, శ్రీనిధి కాలేజీలు 4వేల మందికి అడ్మిషన్లు ఎట్లిచ్చినయ్?: సంజయ్ ఉన్నత విద్యామండలి ఎదుట ఏబీ
Read Moreపొదల్లో అప్పుడే పుట్టిన పసిబిడ్డ.. శిశువిహార్ కు తరలింపు
రంగారెడ్డి జిల్లాలో అప్పుడే పుట్టిన ఓ మగబిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వెళ్లిపోయారు. చంటిబిడ్డ ఏడుపు విన్న స్థానికులు దగ్గరకు వెళ్లి చ
Read Moreక్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. కుప్పకూలిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి
రాష్ట్రంలో గుండెపోట్లు కలవరపెడుతున్నాయి. ఉన్నచోటనే కుప్పకూలుతున్న ఘటనలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. మహేశ్వరంలోని స్టేడియంలో సాఫ్ట్ వేర్ ఉద
Read Moreఅత్యాచారం కేసులో యువకుడికి.. 20 ఏండ్ల జైలు శిక్ష
ఎల్బీనగర్, వెలుగు: బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో యువకుడికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. పోలీసులు తెలిపిన
Read Moreప్రాణాలతో చెలగాటమాడుతున్న కేటుగాళ్లు... గ్రామీణులే టార్గెట్
నాసిరకమైన ఐస్ క్రీములు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ లో న
Read Moreకొత్త సచివాలయంలో కీలక అంశంపై సీఎం కేసీఆర్ తొలి సమీక్ష..
ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలంయ ప్రారంభమైంది. ఏప్రిల్ 30వ తేదీన అత్యంత వైభవోపేతంగా నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత ము
Read Moreఏసీబీ వలలో చారగొండ తహసీల్దార్
కల్వకుర్తి, వెలుగు : రిజిస్టర్ చేసుకున్న భూముల డాక్యుమెంట్లను యజమానికి ఇవ్వడానికి రూ.లక్ష డిమాండ్ చేసిన నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ తహసీల్దార్ నాగమ
Read More