rangareddy
4 ఏండ్ల నుంచి గ్రామంలో తాగు నీరు రావడం లేదు.. ఖాళీ బిందెలతో ధర్నా
రంగారెడ్డి జిల్లాలో ఫరూఖ్ నగర్ మండలం వెల్జర్ల గ్రామస్తులు తాగునీటి కోసం రోడ్డెక్కారు. నాలుగు సంవత్సరాలుగా గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని ఆగ్రహ
Read Moreడబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా.. 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మున్సిపల్ కార్యాలయంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధాదారులు ధర్నాకు దిగారు. నడిరోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వా
Read More62 సెగ్మెంట్లలో మహిళా ఓటర్లే ఎక్కువ
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పురుష ఓటర్లు ఎక్కువ మహిళలను ఆకట్టుకునేందుకు పార్టీల వ్యూహాలు హైదరాబాద్, వెలుగు : రానున్న అసెం
Read Moreసొంత నిధులతో సహకార సంఘానికి కొత్త భవనం : దేవర వెంకట్రెడ్డి
మార్చిలోగా నిర్మాణాన్ని పూర్తి చేస్తం: చేవెళ్ల సొసైటీ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి చేవెళ్ల, వెలుగు: తన సొంత నిధులతో చేవెళ్ల సహకార సంఘానికి కొత్త
Read Moreరంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ వర్కర్ల వంటావార్పు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో అంగన్ వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో వ
Read More5వేల మొక్కలతో.. 20 అడుగుల గ్రీన్ గణేష్
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుంట్లురు గ్రామంలో 5వేల మొక్కలతో 20 అడుగుల గ్రీన్ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ గ్రీన్ గణేషుడికి తొమ్
Read Moreబోదకాలు బాధితుడికి రూ.లక్ష ఆర్థికసాయం
చేవెళ్ల, వెలుగు: బోదకాలు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థికసాయం అందించి చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి కుమారుడు డాక్టర్ వైభవ్
Read Moreశంషాబాద్లో కంటైనర్ బీభత్సం.. 2 గంటలు ట్రాఫిక్ జామ్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఓ కంటైనర్.. రాంగ్ రూట్లోకి దూసుకెళ్లి.
Read Moreఇబ్రహీంపట్నం పరిధిలో పెండింగ్ పనులను పూర్తి చేయాలి : కలెక్టర్ హరీశ్
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు : పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. ఇబ్రహీం
Read Moreడబుల్ బెడ్ రూం ఇండ్లకోసం రోడ్డెక్కిన బాధితులు
స్థానికులకే డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని మహేశ్వరం నియోజకవర్గంలో ఆందోళనకు దిగారు స్థానికులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండలం మన్సాన్ పల్లిల
Read Moreపాలమూరు ప్రాజెక్ట్ కొత్తది.. నీళ్ల కేటాయింపు మా పరిధిలో లేదు: బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్
హైదరాబాద్, వెలుగు : పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్కు 90 టీఎంసీల నికర జలాలు కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో నంబర్ 246పై ఏపీ దా
Read Moreబీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను తరిమి కొట్టాలి: సీడబ్ల్యూసీ సభ్యులు సుకుజిందర్ సింగ్
బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు తోడు దొంగలని.. ప్రజలంతా ఏకమై రెండు పార్టీలను తరిమి కొట్టాలని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు సుకుజిందర్
Read Moreఉన్నత విద్య, క్రమశిక్షణతోనే వ్యక్తిగత, సామాజిక అభివృద్ధి: వివేక్ వెంకటస్వామి
ఉన్నత విద్య, క్రమశిక్షణతో వ్యక్తిగత ఎదుగుదలతోపాటు, సామాజికాభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి.ఆదివారం( సెప్టెంబర్ 17)
Read More












