
rangareddy
కొత్త సచివాలయంలో కీలక అంశంపై సీఎం కేసీఆర్ తొలి సమీక్ష..
ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలంయ ప్రారంభమైంది. ఏప్రిల్ 30వ తేదీన అత్యంత వైభవోపేతంగా నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత ము
Read Moreఏసీబీ వలలో చారగొండ తహసీల్దార్
కల్వకుర్తి, వెలుగు : రిజిస్టర్ చేసుకున్న భూముల డాక్యుమెంట్లను యజమానికి ఇవ్వడానికి రూ.లక్ష డిమాండ్ చేసిన నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ తహసీల్దార్ నాగమ
Read Moreచేవెళ్ల సభ.. అమిత్ షా ఏం మాట్లాడబోతున్నారు
బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభలో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఇప్పటికే
Read Moreయువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
షాద్ నగర్, వెలుగు: ఎందరో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణపై సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం పెత్తనం కొనసాగిస్తూ యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీజేపీ రాష్
Read Moreఇయ్యాల చేవెళ్లలో అమిత్ షా సభ
ఇయ్యాల చేవెళ్లలో అమిత్ షా సభ లక్ష మందికి తగ్గకుండా జన సమీకరణ చేస్తున్న బీజేపీ హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం రాష్ట
Read More‘పాలమూరు’ డీపీఆర్ పరిశీలించండి..కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్రం లేఖ
హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ పరిశీలన కొనసాగించాలని కేంద్ర జలశక్తి శాఖను రాష్ట్రం కోరింది. కేంద్ర జలశక్తి శాఖ సె
Read Moreఉద్యోగం పోతుందనే భయంతో.. సాఫ్ట్ వేర్ ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా : నార్సింగి లో విషాదం చోటుచేసుకుంది. జాబ్ ఒత్తిడి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది. పుప్పాల్ గూడ లో నివాసం ఉంటున్న వినోద్ కుమార్ అనే స
Read Moreకొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. సరూర్ నగర లోని ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ జరుగుతోంది.
Read Moreటీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ముగిసిన పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఏపీలో 9 స్థానాలకు, తెలంగాణలోని మహబూబ్ నగర్ - రంగారెడ్డి -హైదరాబాద్ జిల్లాల
Read Moreటీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫస్ట్, సెకండ్ ప్రయార్టీ ఓట్లు కీలకం
హైదరాబాద్, వెలుగు:టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫస్ట్, సెకండ్ ప్రయార్టీ ఓట్లు కీలకంగా మారనున్నాయి. గత ఎన్నికల్లోనూ ఇవే విజేతను నిర్ణయించాయి. ఈసారి కూడా అ
Read Moreనవీన్ హత్య కేసులో హరిహరకృష్ణకు 7 రోజుల పోలీసు కస్టడీ
వారంపాటు అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఎల్బీ నగర్, వెలుగు: సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను 7 రోజుల పోలీసు కస్టడీకి ఇస్త
Read Moreపులిగుట్టపై మైనింగ్ ఆపివేయాలని ఆందోళన.. జేసీబీ, టిప్పర్లు ధ్వంసం
వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని అమడబాకుల గ్రామస్తుల ఆందోళన హింసాత్మకంగా మారింది. పులిగుట్టపై మైనింగ్ ఆపివేయాలంటూ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఈ
Read Moreఆరోగ్యానికి మెడిటేషన్తో పాటు ఫిట్నెస్ కూడా ముఖ్యం: అనురాగ్ ఠాకూర్
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చెగుర్ కన్షా శాంతివనంలో 1600 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం గొప్పవిషయమని.. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాక
Read More