శంకర్ పల్లి, వెలుగు: భూమి వివాదానికి సంబంధించి బంధువుల మధ్య తలెత్తిన గొడవ కారణంగా ఓ మహిళ మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన శంకర్ పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై సంతోశ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని పర్వేద గ్రామానికి చెందిన అనంతయ్య, లింగమ్మ(55) దంపతులకు, వారి బంధువులకు మధ్య ఏడాది కాలంగా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం మరోసారి గొడవ జరగగా.. లింగమ్మ మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని టైమ్లో ఉరేసుకుంది. పోలీసులు కేసు ఫైల్ చేశారు.
బంధువులతో భూ వివాదం.. మనస్తాపంతో మహిళ సూసైడ్
- రంగారెడ్డి
- August 3, 2023
లేటెస్ట్
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
- మే 18న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Good Health: జ్వరం వచ్చినప్పుడు ఆయుర్వేద చిట్కాలు ఇవే...
- కొత్త వైరస్ : దేశంలో పసుపు జ్వరం.. లక్షణాలు ఏంటీ.. జాగ్రత్తలు ఎలా..!
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- టూర్లకు పోతున్న లీడర్లు
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు