
Revanth reddy
ఖమ్మం జిల్లా కారేపల్లి బాధితులను పరామర్శించిన రేణుక చౌదరి
ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన గ్యాస్ సంఘటన బాధాకరమని మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తే అధికా
Read Moreఎండిపోయిన ఆకులు రాలిపోయినా.. కాంగ్రెస్లోకి కొత్త ఆకులు వస్తాయ్: రేవంత్ రెడ్డి
కొందరు కాంగ్రెస్ ను వీడి ఏదో చేయాలనుకున్నారు కానీ.. వారి వల్ల పార్టీకి ఎటువంటి నష్టం లేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎండిపోయిన ఆకులు రాలిపో
Read Moreకేసీఆర్ అరాచక పాలన అంతం.. మోడీ వల్లే సాధ్యం : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వార్తలకు కాంగ్రెస్ సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెరదించారు. ఏప్రిల్ 13వ తేదీ గురువారం ఢిల్లీలో బీజేపీలో జేపీ నడ్డా స
Read Moreబీజేపీలో చేరనున్న మహేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ కు షాక్
పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వార్తలకు కాంగ్రెస్ సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెరదించారు. ఏప్రిల్ 13వ తేదీ గురువారం ఢిల్లీలో బీజేపీ
Read More3 వేల గజాల్లో 21 అంతస్తులకు ఎలా పర్మిషన్ ఇచ్చారు?: రేవంత్
బంజారాహీల్స్, జూబ్లీహీల్స్ ప్రాంతాల్లో నిర్మాణాలకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేబీఆర్ పార్క్ దగ్గర నిర్మాణాలకు కూ
Read Moreనాతో ఇబ్బంది అంటే చెప్పండి.. నేనెల్లిపోతా : మహేశ్వర్ రెడ్డి
టీకాంగ్రెస్ సీనియర్ నేత,ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు పంపింది. పార్టీ వ్యతిరేక
Read Moreమారుతున్న రాజకీయ పరిణామాలు
ఎన్నికలు దగ్గరపడుతున్నందుకో, ప్రభుత్వ ప్రభ మసకబారుతున్నందుకో తెలియదు కానీ ఒక్కసారిగా ‘తెలంగాణ’ రాజకీయం వేడెక్కింది. ఏ వ్యక్తి అయినా, వ్యవస
Read Moreఎమ్మెల్యే టికెట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్రు : పాల్వాయి స్రవంతి రెడ్డి
సీనియర్ నాయకులపై అనవసరమైన వ్యాఖ్యలు చేసి మనోభావాలు దెబ్బ తీయొద్దని మునుగోడు కాంగ్రెస్ ఇంచార్జి పాల్వాయి స్రవంతి రెడ్డి పిలుపునిచ్చారు. ఏదైనా ఉంటే అధిష
Read Moreరైతుల కోసం కల్లాలు నిర్మిస్తే కేంద్రం డబ్బులు వాపస్ కట్టించుకుంది : మంత్రి హరీష్ రావు
మోటర్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకి వచ్చే రూ.30 వేల కోట్లను కేంద్రం ఆపిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జెడ్పీ మీటింగ్ లో పాల్గొన
Read Moreగవర్నర్లను బీజేపీ ఏజెంట్లలా వాడుకుంటోంది : మంత్రి జగదీష్ రెడ్డి
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి గవర్నర్లను బీజేపీ ఏజెంట్లలా వాడుకుంటోందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో ప్రధాని మోడీ కార్యక్రమాలను రాష
Read Moreఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. 3 వారాలు రెస్ట్ తీసుకోవాలన్న వైద్యులు
తనకు కాలు ఫ్యాక్చర్ అయిందని, మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఏదైనా సహ
Read Moreకేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉంది: రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టారన్న ఆయన
Read Moreహైకోర్టులో బండి పిటిషన్ పై విచారణ.. ఏప్రిల్ 21కి వాయిదా
పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేస్తూ హైకోర్ట
Read More