Social media
గుంజీల్లు తీస్తూ క్లాసులోనే చనిపోయిన 4వ తరగతి పిల్లోడు
ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థిని గుంజీలు తీయమని ఉపాధ్యాయుడు బలవంతం చేయడంతో.. ఆ బాలుడు మరణించాడు. రుద్ర నా
Read Moreఅక్కడంతే : మీ ఇల్లు శుభ్రం లేకపోతే ప్రభుత్వం ఫైన్ వేస్తుంది
చైనాలోని ఒక కౌంటీ ప్రభుత్వం స్థానికులలో పరిశుభ్రత అలవాట్లను ప్రారంభించడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. ఈ ప్రభుత్వాన్ని నైరుతి చైనాలోని సిచువాన్ ప్
Read Moreరూ.350కోసం.. కత్తితో 100సార్లు పొడిచి.. డెడ్ బాడీ పక్కనే డ్యాన్స్
దేశ రాజధాని ఢిల్లీలోని వెల్కమ్ ఏరియాలో రూ.350 కోసం ఓ యువకుడు, మైనర్ ను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం ఈ హత్యకు దారి దోపిడీయే కారణమని పోలీ
Read Moreఅమెరికా - కెనడా సరిహద్దుల్లోని టోల్ బూత్ లో పేలుళ్లు
ఒక విషాద సంఘటనలో, నవంబర్ 23న (స్థానిక కాలమానం ప్రకారం) నయాగరా జలపాతం సమీపంలో యూఎస్-కెనడా సరిహద్దు క్రాసింగ్ వద్ద వాహనంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇ
Read Moreసికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య స్పెషల్ రైళ్లు
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ , తిరుపతి, బెంగళూరులకు వెళ్లే వీక్లీ స్పెషల్ రైళ్లను పొడిగించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. నవంబర్ 22న రైల్వే
Read Moreగేమ్ ఛేంజర్.. ఉదయాన్నే మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా..
ఉదయాన్నే మేల్కొలపడానికి కొన్ని చిట్కాలున్నాయి. జీవితంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు, ఉన్నత విజయాలు సాధించినవారిని early risers అని పిలుస్తారు. సీఈవోల
Read Moreఇతర రాష్ట్రాల బస్సుల ఎంట్రీపై ఢిల్లీ ఆంక్షలు!
గెజిట్ నోటిఫికేషన్ విడుదల న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ క్షీణిస్తున్న వేళ.. నాలుగో దశ ఆంక్షలు అమల్లోకి వస్తే ఇతర రాష్ట్రాల
Read Moreకెనడియన్లకు మళ్లీ ఈ-వీసా సేవలు
న్యూఢిల్లీ: కెనడియన్లకు ఎలక్ట్రానిక్ వీసా (ఈ- వీసా) సేవలను భారత్ పునరుద్ధరించినట్లు సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఈ నిర్ణయం తో కెనడా పౌర
Read Moreపంజాబ్, హర్యానాలోని 14 చోట్ల ఎన్ఐఏ సోదాలు
న్యూఢిల్లీ: పంజాబ్, హర్యానాలోని 14 ప్రాంతాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఎ) రెయిడ్స్ చేపట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా
Read Moreకాంగ్రెస్ విధానమే కఠోర అవినీతి: ప్రధాని మోదీ
జైపూర్: నిజాలు మాట్లాడేవాళ్లను పార్టీ నుంచి గెంటేయడమే కాంగ్రెస్ కల్చర్ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆ పార్టీ ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక నిర్
Read Moreనేనేం చేయాల్నో అధిష్టానమే చెప్తది : రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తును కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయిస్త
Read Moreఏ క్షణమైనా శుభవార్త .. ఫైనల్ స్టేజ్లో ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ పనులు
టన్నెల్ లోపల ఎన్డీఆర్ఎఫ్ టీమ్.. బయట అంబులెన్స్లు రెడీ... ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్లోని టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు చే
Read Moreముంబైలో పెద్ద ఘోరం జరగబోతుంది!.. పోలీసులకు మరో బెదిరింపు కాల్
ముంబై: మహారాష్ట్రలోని ముంబై పోలీసులకు మళ్లీ బెదిరింపు కాల్ వచ్చింది. ముంబై సిటీలో త్వరలో పెద్ద ఘోరం జరగబోతుందని ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట
Read More












