students

ఉపాధ్యాయ దినోత్సవ స్పెషల్: గురువులందరికీ ఇవే వందనాలు

టీచర్లు.. బడిలో అమ్మలా ప్రేమని పంచుతారు. నాన్నలా మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. మంచి ఫ్రెండ్​లా గైడ్​ చేస్తారు. తోబుట్టువుల్లా ధైర్యాన్ని నింపుతార

Read More

రంగశాయిపేట సోషల్​ వెల్ఫేర్ కాలేజీలో .. విద్యార్థినులకు విష జ్వరాలు

50 మందికి జ్వర లక్షణాలు 26 మంది స్టూడెంట్స్​కు జ్వరంతో పాటు వాంతులు ఎంజీఎం హాస్పిటల్​లో అడ్మిట్​చేసిన అధికారులు సాయంత్రం ఒకరి డిశ్చార్జ్​..&n

Read More

రైతు బాంధవుడు .. మరువలేని నేత వైఎస్సార్​

వైఎస్సాఆర్‌‌’  అంటేనే తెల్లని పంచకట్టుతో నిలువెత్తు మనిషి రూపం కళ్ల ముందు మెదులుతుంది. ఆయన పాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు

Read More

కలెక్టర్​కు రాఖీ కట్టిన అల్ఫోర్స్ స్టూడెంట్స్

కొత్తపల్లి, వెలుగు :  పట్టణంలోని అల్ఫోర్స్ ఇ -టెక్నో స్కూల్ విద్యార్థులు కలెక్టర్ గోపికి బుధవారం రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపినట్లు స్కూల్ చైర్మ

Read More

ఈ ప్రిన్సిపాల్​ మాకు వద్దంటే వద్దు

నైట్​వాచ్​మన్ ​తాగొస్తున్నడు సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవట్లే   ఆసిఫాబాద్​లో ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ స్టూడెంట్స్​ ఆందోళన&nb

Read More

పేరెంట్స్ కూడా కోటాలోనే.. దగ్గరుండి పిల్లలను చదివించుకుంటున్న తల్లిదండ్రులు

దగ్గరుండి పిల్లలను చదివించుకుంటున్న తల్లిదండ్రులు పెరుగుతున్న ఆత్మహత్యల నేపథ్యంలో నిర్ణయం కోటా(రాజస్థాన్): కాంపిటేటివ్ ఎగ్జామ్స్​ కోచిం

Read More

విద్యార్థి దశలోనే చట్టాల గురించి తెలుసుకోవాలి: పి.రవి

కాగజ్‌నగర్‌, వెలుగు: విద్యార్థి దశలోనే చట్టాలు, న్యాయవ్యవస్థ గురించి అవగాహన పెంచుకోవాలని సిర్పూర్ టీ జూనియర్ సివిల్ జడ్జి పి.రవి సూచించారు.

Read More

విద్యా రంగ సమస్యల పరిష్కారానికి .. మంత్రుల క్యాంప్ ఆఫీసుల ముట్టడి

సూర్యాపేట/కరీంనగర్​,  వెలుగు:  విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల క్యాంప

Read More

సీఎం యోగికి రక్తంతో లేఖ.. ప్రిన్సిపాల్ వేధిస్తున్నడని విద్యార్థినుల ఫిర్యాదు

ఘజియాబాద్ : స్కూల్ ప్రిన్సిపాల్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఘజియాబాద్​లోని ఓ స్కూల్ విద్యార్థినులు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు రక్తంతో లే

Read More

కాకా ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలోని యూపీఎస్​ స్కూల్‌‌‌‌‌‌‌‌లో చదువుతు

Read More

రాష్ట్రంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం: కొండేటి మల్లయ్య

నకిరేకల్, వెలుగు:  కేంద్రంలో,  రాష్ట్రంలో కాంగ్రెస్  అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ పేదలకు న్యాయం జరుగుతుందని  పీసీసీ ప్రధాన కార్య

Read More

సూసైడ్ చేసుకున్న నీట్ విద్యార్థులు.. ఆత్మహత్యలు ఆపడానికి వలలు కట్టిన అధికారులు

రాజస్థాన్‌లోని కోటాలో ఆగస్టు 27న ఇద్దరు నీట్‌ అభ్యర్థులు  సూసైడ్ చేసుకున్నారు. తాజా ఘటనతో ఈ ఏడాది కోటా హాస్టళ్లలో సూసైడ్ చేసుకున్న స్టూ

Read More

పీఎంశ్రీ స్కూళ్లకు ఫేజ్2​ దరఖాస్తులు 31 వరకు

ఫస్ట్ ఫేజ్​లో 543 స్కూళ్లను ఎంపిక చేసిన కేంద్రం హైదరాబాద్, వెలుగు :  సర్కారు స్కూళ్ల లో వసతుల కల్పన కోసం కేంద్రం తీసుకొచ్చిన పీఎం స్కూల్స

Read More