
students
టీచర్ కోసం కలెక్టరేట్ ఎదుట స్టూడెంట్స్, స్థానికుల ధర్నా
కామారెడ్డి టౌన్, వెలుగు : లింగంపేట మండలం భవానిపేట దళితవాడ ప్రైమరీ స్కూల్కు అదనంగా టీచర్ని కేటాయించాలని డిమాండ్చేస్తూ స్టూడెంట్స్, స్థానికులు
Read Moreచలో.. బడికి పోదాం
ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వానల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు వారం పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. దీంతో స్టూడెంట్లు ఇండ్లకే పరిమితమయ్యారు.
Read Moreఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువు పెంపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువు పెంచుతూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఈనెల 5 వరకూ ఎలాంట
Read Moreగురుకుల పాఠశాలలో ఆందోళన.. 60 మంది స్టూడెంట్స్ కి కండ్లకలక
వర్షాలు విజృంభిస్తున్న వేళ కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. జిల్లాల్లో పదుల సంఖ్యలో ఈ కేసులు నమోదవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కరీంనగర్లోని ఓ గుర
Read Moreమోడల్ స్కూల్ పిల్లలకు అగచాట్లు.. ఒక్కో బడిలో 100 మంది గర్ల్స్ కు మాత్రమే హాస్టల్ వసతి
మిగిలిన 600 – 700 మంది డెయిలీ ఇండ్లకు పోయి రావాల్సిందే రాష్ట్రంలో194 మోడల్ స్కూళ్లు ప్రతీది ఊరికి 2–3 కిలోమీటర్ల దూరం సరైన
Read Moreస్టూడెంట్స్ను చితకబాదిన గెస్ట్ పీఈటీ.. స్టూడెంట్స్ను చితకబాదిన గెస్ట్ పీఈటీ
పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా పెబ్బేరు ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ స్కూల్లో విద్యార్థినులను పీఈటీ ఐరన్స్కేల్తో చితకబాదింది. విద్యార్థినులు తెలిపిన
Read Moreపోరగాళ్ల జేబులకు చిల్లు....మరో బాదుడు
న్యూఢిల్లీ: హాస్టళ్లలో ఉంటున్న వారు.. ఈ వార్త వింటే మీ గుండె బరువెక్కుతుంది. నిజమేనండీ.. హాస్టళ్లలో ఉంటున్న వారికి 12 శాతం జీఎస్టీ వర్తిస్తుందని
Read Moreహాస్టల్ మెస్ తెరవాలి.. నిజాం కాలేజీ స్టూడెంట్ల ఆందోళన
బషీర్ బాగ్, వెలుగు: హాస్టల్లో మెస్ ఓపెన్ చేయాలంటూ నిజాం కాలేజీ స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. బషీర్బాగ్
Read Moreతోటి స్టూడెంట్లు ఎగతాళి చేశారని ఆత్మహత్యాయత్నం!
శాయంపేట, వెలుగు: హనుమకొండ జిల్లాలోని ఓ కేజీబీవీలో ఇద్దరు స్టూడెంట్లు నెయిల్ పాలిష్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. టీచర్లు గమనించి హాస్పిటల్కు తరలించారు.
Read Moreవిద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం.. కదం తొక్కుదాం
తెలంగాణలో విద్యారంగానిది ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణమైన పరిస్థితి. స్వరాష్ట్రంలో విద్యారంగానికి కేటాయింపులు పెరుగుతాయని, పేద విద్యార్థులందరికీ నాణ్యమ
Read Moreభువనగిరిలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయండి.. సీఎం కేసీఆర్కు కోమటి రెడ్డి వెంకటరెడ్డి లేఖ
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆ
Read Moreరేపు (జులై 28) కూడా తెలంగాణలో స్కూళ్లకు సెలవు
రాష్ట్రంలోని విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవు పొడిగించింది. తెలంగాణలో విద్యాసంస్థలకు జులై 28వ తేదీ శుక్రవారం కూడా సెలవు ప్రకటించింది. 
Read Moreవైన్స్ల మీదున్న ప్రేమ స్కూళ్లపై లేదు.. ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న ఆగ్రహం
మెదక్ (శివ్వంపేట), వెలుగు: తెలంగాణ ప్రభుత్వానికి వైన్స్ ల మీదున్న ప్రేమ స్కూళ్లపై లేదని తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా శివ్వంపేట
Read More