suicide

పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా మంచి రేవుల గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రాంతానికి చెందిన సంపత్, పార్వతి కొంతకాలంగా ప్రేమించు

Read More

అప్పు చేసి అభివృద్ధి చేసిన సర్పంచ్.. నిధులు రాక ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కాశగూడెం సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు షేక్ అజారుద్దీన్.  డిగ్రీ చదువుకున

Read More

కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగిన కానిస్టేబుల్

కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశారు. చైతన్యపురి పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న నరేష్.. నిన్నరాత్రి విధులు ముగించుకుని ఇంటికెళ్తూ పురుగ

Read More

కరోనా సోకిందని భార్యాభర్తల సూసైడ్

జగిత్యాల, వెలుగు: కరోనా సోకిందని భార్యాభర్తలు సూసైడ్​ చేసుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్య

Read More

టీఆర్ఎస్ ఓడిందని కార్యకర్త సూసైడ్.. పాడే మోసిన మంత్రులు

సిద్దిపేట/దౌల్తాబాద్, వెలుగు: దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడంతో పార్టీ కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం

Read More

క్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయి.. ఆత్మహత్యకు పాల్పడుతూ సెల్ఫీ వీడియో

గుంటూరు: క్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయి..  లక్ష రూపాయలు పోగొట్టుకున్న ఇద్దరు యువకులు…  డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యాయత్నం చేశారు. చనిపోవాలని నిర్ణయించు

Read More

వివాహేతర బంధం బయటపడిందని ఓ జంట ఆత్మహత్యాయత్నం

ప్రియుడు మృతి.. ఆస్పత్రిలో కోలుకున్న వివాహిత చిత్తూరు: వివాహేతర సంబంధం బయటపడడంతో ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. తమ బంధాన్ని వదులుకుని ఉండలేమనుకుని కలసి

Read More

మా నాన్నసూసైడ్‌‌పై అనుమానాలున్నాయ్

    న్యాయం చేయాలంటున్న ధర్మారెడ్డి కూతురు      కండీషనల్​ బెయిల్‌‌పై వచ్చిన ధర్మారెడ్డి కొడుకు శ్రీకాంత్​రెడ్డి హైదరాబాద్‌‌(కుషాయిగూడ), వెలుగు: కీసర

Read More

చదువుకు డబ్బుల్లేక యువతి సూసైడ్

చదువుకు డబ్బులు లేక  తెలంగాణ విద్యార్థిని తనువు చాలించింది. చదువు వల్ల తల్లిదండ్రులుకు భారంగా మారానని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి

Read More

భర్తతో వాగ్వాదం.. బ్రిడ్జిపై నిప్పంటించుకున్న వివాహిత

రంగారెడ్డి జిల్లా: భార్యా భర్తల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  ఈ విషాధ ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధ

Read More

ఒక్కడి మాట విని.. ఒకేసారి 900 మంది సూసైడ్‌‌‌‌

ప్రకృతి విపత్తులు తప్పించి..  చరిత్రలో భారీ విషాదాంతాలుగా మిగిలిన ఘటనలు తక్కువ. అమెరికా గడ్డపై  జరిగిన  9/11 ట్విన్ టవర్స్‌‌‌‌‌‌‌‌ దాడిలో మూడు వేల మంద

Read More

ఇద్దరు పిల్లలతో కలసి రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య

నంద్యాల రోజాకుంటకు చెందిన గఫార్, అతని భార్యా.. ఇద్దరు పిల్లలుగా గుర్తింపు కర్నూలు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.  రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెంది

Read More