రంగారెడ్డి జిల్లా మంచి రేవుల గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రాంతానికి చెందిన సంపత్, పార్వతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శనివారం రాత్రి ఇధ్దరు కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగారు. తర్వాత ఫోన్ చేసి విషయాన్ని స్నేహితులకు చెప్పి కాపాడాలని చెప్పారు. పోలీసుల సాయంతో హాస్పిటల్ కు తరలించారు స్నేహితులు. అయితే పరిస్థితి విషమించడంతో సంపత్, పార్వతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం అర్థరాత్రి చనిపోయారు. ఈ ఘటనపై నర్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య
- హైదరాబాద్
- November 16, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- హరీశ్రావు రాజీనామాతో కొత్త డ్రామాకు తెర తీసిండు : బల్మూరి వెంకట్
- Tamannah as Shiva Shakthi: శివ శక్తిగా మారిన తమన్నా.. ఓదెల 2 పవర్ఫుల్ వీడియో వైరల్
- Summer Alert : మీ పిల్లలు ఈత కొడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఈ సమయాల్లోనే పంపండి..!
- మాటల్లో పెట్టి మొబైల్ లాగేస్తారు.. ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ : సీపీ
- Summer Special : టూర్ వెళ్లేటప్పుడు బ్యాగ్ ఇలా ప్యాక్ చేసుకోండి!
- వద్దన్నా బీఆర్ఎస్ నాయకులు.. నా వెంట తిరుగుతున్నరు : రాజగోపాల్ రెడ్డి
- ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీస్.. సర్వీస్ గన్తో కాల్చుకొని సూసైడ్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదలం : సీపీ శ్రీనివాస్ రెడ్డి
- కేరళలో ముగ్గురు ఓటర్లు, ఓ పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి
- పెద్దపల్లిలో వంశీని భారీ మెజారిటీతో గెలిపిస్తాం: చాడ వెంకట్ రెడ్డి
Most Read News
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- కోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- SRH vs RCB: ఉప్పల్ లో సందడే సందడి.. స్టేడియానికి చేరుకున్న రెండు జట్లు