
suicide
నదిలో దూకి వ్యవసాయాధికారిణి ఆత్మహత్య ?
నారాయణఖేడ్: చిన్నపాటి కుటుంబ కలహాలతో క్షణికావేశంలో నదిలోకి దూకి ఓ అధికారిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. స్థాన
Read Moreబర్త్డే రోజే సూసైడ్ చేసుకున్న మైనర్ బాలుడు
పుట్టినరోజును అందరూ జరుపుకోవాలనుకుంటారు. పిల్లలైతే మరీనూ.. స్నేహితులను, చుట్టాలను పిలిచి అందరి ముందు కేక్ కట్ చేయాలని ఆశపడుతుంటారు. అలాగే బర్త్ డే చేస
Read Moreపరీక్ష హాల్లోకి రానీయలేదని స్టూడెంట్ సూసైడ్
కల్వకుర్తి, వెలుగు: సమయానికి ఎగ్జామ్సెంటర్ కు చేరుకోలేకపోవడంతో పరీక్ష రాయనందుకు మనస్తాపం చెందిన ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్కర్నూల్ జి
Read Moreఅత్తింటి వేధింపులకు అల్లుడు బలి
దండేపల్లి, వెలుగు: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువకుడు అత్తింటివారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రక
Read Moreఫోన్ వాడొద్దన్నందుకు.. ఉరి వేసుకుంది
గన్నేరువరం, వెలుగు: సెల్ ఫోన్ ఎక్కువగా వాడొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు 8వ క్లాస్ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గన్నేరువర
Read Moreపెళ్లైతే దూరమవుతామని సూసైడ్ చేసుకున్న 21 ఏళ్ల యువతులు
ఆ యువతులిద్దరూ మంచి స్నేహితులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరిని విడిచి మరోకరుండలేరు. అలాంటిది వారిలో ఒకరికి పెళ్లి కుదరడంతో.. విడిపోతామనే భయంతో వారిద్దరూ
Read Moreపెండ్లికి ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్య
జగిత్యాల క్రైం, వెలుగు: పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు
Read Moreపురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా మంచి రేవుల గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రాంతానికి చెందిన సంపత్, పార్వతి కొంతకాలంగా ప్రేమించు
Read Moreఅప్పు చేసి అభివృద్ధి చేసిన సర్పంచ్.. నిధులు రాక ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కాశగూడెం సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు షేక్ అజారుద్దీన్. డిగ్రీ చదువుకున
Read Moreకుటుంబ కలహాలతో పురుగుల మందు తాగిన కానిస్టేబుల్
కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశారు. చైతన్యపురి పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న నరేష్.. నిన్నరాత్రి విధులు ముగించుకుని ఇంటికెళ్తూ పురుగ
Read Moreకరోనా సోకిందని భార్యాభర్తల సూసైడ్
జగిత్యాల, వెలుగు: కరోనా సోకిందని భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్య
Read Moreటీఆర్ఎస్ ఓడిందని కార్యకర్త సూసైడ్.. పాడే మోసిన మంత్రులు
సిద్దిపేట/దౌల్తాబాద్, వెలుగు: దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడంతో పార్టీ కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం
Read More