
supreme court
పద్మనాభ స్వామి ఆలయ బాధ్యతలు రాజ వంశానికే: సుప్రీం
న్యూఢిల్లీ: కేరళలోని ప్రముఖ దేవాలయం పద్మనాభ స్వామి టెంపుల్ మేనేజ్మెంట్కు సంబంధించిన విషయంపై సుప్రీం కోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది. ఇక న
Read Moreదూబే ఎన్కౌంటర్పై దర్యాప్తు చేయాలంటూ.. నాలుగు పిటిషన్లు
ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ డిమాండ్ న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్పై విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టుల
Read Moreవెయ్యి కోట్ల ప్రజాధనం వృథా.. సచివాలయ నిర్మాణంపై సుప్రీంలో పిటిషన్
కొత్త సచివాలయం నిర్మాణానికి, పాత సచివాలయం కూల్చివేతకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో జూన
Read Moreదుబేను చంపారు సరే.. నేరాలు, వాటి వెనుక ఉన్నోళ్ల సంగతేంటి?: ప్రియాంక గాంధీ
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్పై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఉత్తరప్రదేశ్లో శా
Read Moreజగన్నాథుడి రథయాత్రకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
ఒడిశాలో అత్యంత వైభవంగా జరిగే పూరీ జగన్నాథ రథయాత్రను కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో నిలిపేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీ
Read Moreజనం లేకుండానే జగన్నాథ రథయాత్ర.. అనుమతించాలని సుప్రీంకు కేంద్రం వినతి
న్యూఢిల్లీ: ఒడిషాలోని ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రపై నమోదైన పలు పిటిషన్ల మీద దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్
Read Moreజగన్నాథ రథయాత్రను ఆపొద్దు: ముస్లిం యువకుడి పిటిషన్
పిటిషన్ వేసిన 21 మందిలో ఒకడు విచారణకు అంగీకరించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: ఒడిశాలో ఏటా వైభవంగా జరిగే పూరీ జగన్నాథ రథ యాత్రను నిలిపేయాలని సుప్రీం
Read Moreమంచంపై పడుకుని.. సుప్రీం కోర్టు విచారణకు లాయర్
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కోర్టు విచారణలు సైతం ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు సహా అన్ని రాష్ట్రా
Read More‘ప్రైవేటు’లో కరోనా టెస్టులు.. దేశమంతా ఒకే రేటు ఉండాలి: సుప్రీం కోర్టు
ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్లలో కరోనా టెస్టులకు ప్రజల నుంచి వసూలు చేసే చార్జీలు దేశమంతా ఒకేలా ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అందుకు అవస
Read Moreదేశమంతా కరోనా పరీక్షల ధరలు ఒకేలా ఉండాలి: సుప్రీం కోర్టు
ధరను ఫిక్స్ చేయాలని కేంద్రానికి చెప్పిన కోర్టు న్యూఢిల్లీ: దేశంలోని చాలా రాష్ట్రాలు కరోనా టెస్టులు నిర్వహించేందుకు ప్రైవేట్ ల్యాబ్లకు కూడా పర్మిష
Read Moreకరోనా ఎఫెక్ట్ జగన్నాథ రథ యాత్రకు బ్రేక్
స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: ఏటా ఒడిశాలో ఎంతో వైభవంగా జరిగే పూరీ జగన్నాథ రథ యాత్రకు ఈ సారి బ్రేక్ పడింది. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో జగన
Read Moreసుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. చనిపోయిన వారికి కూడా కరోనా పరీక్షలు చేయ
Read More