supreme court
ఢిల్లీ మేయర్ ఎన్నిక: సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆప్
ఢిల్లీ మేయర్ ఎన్నికపై ఆమ్ ఆద్మీ పార్టీ కోర్టును ఆశ్రయించింది. ఆప్, బీజేపీల ఆందోళనతో మేయర్ ఎన్నిక మూడుసార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆప్ సుప్రీం కోర
Read Moreసుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఐదుగురు ప్రమాణం
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఐదుగురి జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ
Read Moreసుప్రీంకోర్టులో కొత్త జడ్జీల నియామకానికి కేంద్రం ఆమోదం
అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కొత్త న్యాయమూర్తుల నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్ర
Read Moreపెళ్లికి అనుమతి ఇవ్వండి.. కోర్టుకెక్కిన ఇద్దరబ్బాయిలు
వివాహానికి అనుమతి కోరుతూ ఓ స్వలింగ సంపర్క జంట సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తామిద్దరూ 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామని.. పెళ్లికి అనుమతించాలని ఉత్కర్ష్&zwn
Read Moreఒకే ‘బెంచ్’పై.. సీజేఐ, సింగపూర్ సీజే
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో శుక్రవారం ఆసక్తికర, అరుదైన సన్నివేశం జరిగింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్&zw
Read Moreకృష్ణా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో కీలక పరిణామం
కృష్ణా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా.. వద్దా.. అన్న దానిపై తన అభిప్రాయం తెలిపేందుకు ఏజీ
Read Moreకేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూత
కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్ (97) కన్నుమూశారు. ఢిల్లీలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. శాంతి భూషణ్ 1977-79
Read Moreఇలాంటి పిటిషన్లతో సుప్రీంకోర్టు సమయం వృథా : కిరణ్ రిజిజు
గుజరాత్ అల్లర్లకు సంబంధించి ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని బ్యాన్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు
Read Moreతెలుగులో తీర్పులు సాధ్యమే : డా. మంగారి రాజేందర్
కోర్టుల్లో ప్రాంతీయ భాషల వాడకం శూన్యం. సాక్షులు తెలుగులో సాక్ష్యం చెబుతారు. చీఫ్, క్రాస్ఎగ్జామినేషన్స్ దాదాపు తెలుగులోనే జరుగుతాయి. కానీ వాటిని ఇంగ్
Read Moreమోడీపై బీబీసీ డాక్యుమెంటరీ.. లింక్స్ తొలిగించాలన్న కేంద్రం
ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ కలకలం రేపుతోంది. ప్రధాని మోడీకి గుజరాత్ అల్లర్లకు ఉన్న సంబంధంపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించింది. అయిత
Read Moreకృష్ణా నది జలాల పంపకాలపై సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ : కృష్ణా నది జలాల పంపకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మార్చి14 కు కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కృష్ణా నది జలాల పం
Read Moreజీవో నెం.1పై జోక్యం చేసుకోలేం: సుప్రీం
రోడ్ షోలు, సభలు, సమావేశాలను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత పరిస్థ
Read Moreవిద్వేషాలను ప్రోత్సహించే యాంకర్లపై ఎందుకు చర్యలు తీసుకోరు : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : వార్తల ప్రసారంలో ఛానళ్ల తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కొన్ని విషయాల్లో అవి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ సమాజాన్ని చీలుస్త
Read More












