
TDP
సభలో నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నరు
అమరావతి: బిల్లులపై మాట్లాడేందుకు తమకు కనీస సమయం ఇవ్వలేదని అన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. సభలో తనను తిట్టడమే జగన్ టీం పనిగాపెట్టుకున్నారని చెప్ప
Read Moreరాజశేఖర్ రెడ్డి ప్రవేశపెడితే.. జగన్ రద్దు చేస్తానంటున్నాడు
అప్పట్లో ఎన్టీఆర్ చేశాడు.. ఇప్పుడు జగన్ చేస్తానంటున్నాడు.. ఎన్టీఆర్ దారిలో జగన్.. అప్పట్లో బలం లేక మండలి రద్దు చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు
Read Moreవారంతా దిక్కుమాలిన ఎమ్మెల్యేలు.. అదో దిక్కుమాలిన పార్టీ: జగన్
ఏపీ అసెంబ్లీ మూడో రోజు కూడా గొడవలతోనే ప్రారంభమయింది. సభలో గొడవ చేస్తున్న టీడీపీ శాసన సభ్యులను ఉద్దేశించి.. వారంతా దిక్కుమాలిన ఎమ్మెల్యేలని.. అదో దిక్క
Read Moreచరిత్రలో ఇలా ఎక్కడా జరగలేదు
శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవాలని చూస్తుందన్నారు సీఎం జగన్. ఎస్సీ కమిషన్ బిల్లును కూడా అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. టీడీపీ సభ్య
Read Moreమొదటి రోజు షేక్ హ్యాండ్..రెండో రోజు రాజీనామా
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్. ఇవాళ మండలికి గైర్హాజరైన ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు పంపించారు.
Read Moreటీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి అనిల్ సవాల్
వచ్చే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తులు లేకుండా పోటీ చేసే దమ్ముందా అని టీడీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలకు మంత్రి అనిల్ సవాల్ విసిరారు. ఎన్న
Read Moreఅమరావతి కోసం చాయ్ అమ్మడానికైనా రెడీ
అనంతపురం : అమరావతి పరిరక్షణే టీడీపీ లక్ష్యం అన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఏపీ రాజధాని అమరావతి మార్పును నిరసిస్తూ టీడీపీ ఆందోళనలను ఉధృతం చేస్తోందన
Read Moreనారా లోకేష్ అరెస్ట్
రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ టీడీపీ రహదారుల దిగ్భందానికి పిలుపునిచ్చింది. రహదారుల దిగ్భందం నేపథ్యంలో నారా లోకేష్ను పోలీసుల ముందస్తు అరెస్టు చేశారు.
Read Moreపీవోకేను భారత్ లో కలిపితే బీజేపీలో చేరతా
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బీజేపీలో చేరతానన్నారు. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను మోడీ స్వాధీనం చేసుకుంటేనే బీజేపీలో చేరతానన్నారు. ఆర్టికల్ 37
Read Moreజగన్ పిచ్చి పీక్ లో ఉంది
అమరావతి, వెలుగు: ఆంధ్రాలో 3 రాజధానులు నిర్మిస్తామంటున్న సీఎం జగన్ పిచ్చి పీక్ స్టేజ్ కు చేరిందని మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. విశాఖను రాజధానిగా
Read Moreరాయపాటి ఇల్లు, ఆఫీసులపై సీబీఐ దాడులు
రూ. 500 కోట్ల బ్యాంకు రుణం ఎగవేతపై కేసు నమోదు అమరావతి, వెలుగు: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆఫీసులు, ఇళ్లపై సీబీఐ మంగళవారం దాడులు
Read Moreరాజధాని పేరుతో ఎంత నొక్కారో తేలుస్తాం
అమరావతి: రాజధాని పేరుతో ఎవరెవరు ఎన్ని ఎకరాల భూములు కొన్నారో, ఎంత నొక్కారో తేలుస్తామని తెలిపారు ఏపీ మంత్రి పేర్ని నాని. కేబినెట్ భేటీ తర్వాత శుక్రవారం
Read More