Telangana Farmers

కరెంట్​ షాక్​తో ముగ్గురు రైతులు మృతి

ఖమ్మం జిల్లాలో ఇద్దరు,  మెదక్​ జిల్లాలో ఒకరు పెనుబల్లి, వెలుగు:  రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ముగ్గురు రైతులు శనివారం కరెంట్​షాక్​తో చన

Read More

షాబాద్‌లో భూముల వేలం ద్వారా రూ.33 కోట్లకు పైగా ఆదాయం

రంగారెడ్డి జిల్లా షాబాద్లోని భూముల అమ్మకం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి రూ.33 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. షాబాద్లో 100 ఎకరాల్లో హెచ్ఎండీఏ లే అవుట్ వ

Read More

బుద్వేలు భూముల వేలం పాట ఆపండి : హైకోర్టులో న్యాయవాదుల సంఘం పిల్

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా బుద్వేలులోని భూముల వేలం పాటను ఆపాలంటూ హైకోర్టులో న్యాయవాదుల సంఘం పిల్ దాఖలు చేసింది. తెలంగాణ హైకోర్టు నిర్మాణం కోసం బుద్

Read More

షాబాద్ భూములకు కొనసాగుతున్న వేలం పాట

కేసీఆర్ సర్కార్ రాష్ర్టంలోని భూములపై కన్నేసింది. వరుసగా భూములను అమ్ముతోంది. హైదరాబాద్ పరిసరాల్లో వరుసగా భూముల అమ్మకాలు చేపట్టింది. మొన్న కోకాపేట, నిన్

Read More

రికార్డు స్థాయి ధరకు అమ్ముడైన మోకిలా ప్లాట్లు.. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.121 కోట్లకు పైగా ఆదాయం

హైద‌రాబాద్ : కోకాపేట నియో పోలిస్ భూములు అమ్ముడుపోయిన మాదిరిగానే.. మోకిలా ప్లాట్లు కూడా వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఐటీ కారిడార్‌కు స

Read More

కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం అయింది..: గంగుల కమలాకర్​

కాళేశ్వరం జలాలతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. కరీంనగర్​లోని లోయర్ మానేరు డ్యాం హెడ్ రెగ్యులేటర్ నుంచ

Read More

పరకాల ఎమ్మెల్యేపై సొంత పార్టీ మహిళా నేత ఆరోపణలు : భూమిని కబ్జా చేశారని ఆవేదన

పరకాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై సొంత పార్టీ మహిళా కార్యకర్త తీవ్ర ఆరోపణలు చేశారు. తమ 25 ఎకరాల భూమిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆక్రమించ

Read More

30 రోజుల్లో.. 11 వందల సార్లు.. భారీ వర్షం పడింది : ఆల్ టైం రికార్డ్

ఈ ఏడాది భారతదేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. భారీ వర్షాలపై భారత

Read More

బడంగ్ పేట్ లో దళితుల ధర్నా.. అరెస్ట్ తో తీవ్ర ఉద్రిక్తత

రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ లో దళితులు ధర్నా చేపట్టారు. మా భూమి మా హక్కు అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ (దావూద

Read More

భారీ వర్షాలకు పంటన ష్టపోయిన రైతులను ఆదుకోవాలె : డీకే అరుణ

తెలంగాణలో భారీ వర్షాలకు వందల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ పేరుతో కమీషన్లు తీసుక

Read More

త్వరలోనే కేంద్రాన్ని గద్దె దించుతాం : మంత్రి హరీష్ రావు

సిద్దిపేట జిల్లా : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతామని వ్యాఖ్యానించారు. క

Read More

వాస్తవాలను కేటీఆర్ వక్రీకరిస్తున్నారు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా : మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కాంంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మాదిరిగా వాస్తవాలను వక్రీకరించడం రే

Read More

బీఆర్​ఎస్​ నేతల అరుపుల్లో ఓటమి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయ్..

తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్తు అంశంపై బీఆర్​ఎస్​ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. జులై 15న ఆయన

Read More