Telangana Farmers

‘ధరణి’పై సీఎం కేసీఆర్ మాటలు పచ్చి అబద్దాలు : వైఎస్ షర్మిల

ధరణి పోర్టల్ పై సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. రెవెన్యూ వ్యవస్థలో కొత్త సమస్యలకు సృ

Read More

ధరణి పోర్టల్ తో అవినీతి తగ్గలేదు :  చాడ వెంకట్ రెడ్డి

కరీంనగర్ : తెలంగాణ రాష్ర్టంలో ధరణి పోర్టల్ తో అవినీతి తగ్గిందనడం నిజం కాదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధరణికి సమ

Read More

వడ్ల కొనుగోలులో జాప్యంపై భగ్గుమన్న రైతులు.. ఆగని ఆందోళనలు

జనగామ జిల్లాలోని విస్నూరులో వడ్లకు నిప్పు పెట్టి రైతుల నిరసన వడ్లు కొనాలని చాలాచోట్ల రాస్తారోకోలు.. ఆందోళనలు మెదక్(శివ్వంపేట)/పాలకుర్తి/ అశ్

Read More

మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట ఏది?

క్షణంలో కమ్ముకొస్తున్న మబ్బులను, అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాల నుంచి పంటలను ఎలా రక్షించుకోవాలని తెలంగాణ రైతులు తల్లడిల్లుతున్నారు. ఇప్పటికే అకాల వర్

Read More

జగిత్యాలలో భారీ వర్షం.. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు 

నాగర్​కర్నూల్, యాదాద్రిలోనూ భారీ వర్షం పడింది. పిడుగుపడి వృద్ధుడు మృతి  చెట్లు విరిగిపడి రెండు కార్లు ధ్వంసం  మరికొన్ని జిల్లాలోనూ

Read More

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

స్టేషన్ ఘన్‌పూర్, వెలుగు: అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం చంద్రుతండాకు చెందిన బానోతు సుమన్​

Read More

 రైతుకు కేసీఆర్ కొండంత అండ: మంత్రి హరీశ్

రైతుల కోసం ఏదైనా చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. మార్చి 26వ తేది ఆదివారం సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఉద్యాన పట్టు పరి

Read More

విష రసాయనాల వినియోగం డబుల్

రాష్ట్ర సర్కారు గత ఎనిమిదేండ్లలో ఒక్క సారి కూడా రాష్ట్ర ప్రజల, పర్యావరణ కోణంలో సేంద్రీయ వ్యవసాయ విధానాల రూపకల్పనకు ప్రయత్నమే చేయలేదు. ఫలితంగా రాష్ట్రం

Read More

రైతుల కోసం ఎంతో చేస్తున్నం: కేటీఆర్‌‌‌‌  

టెలీ కాన్ఫరెన్స్‌‌‌‌లో మంత్రి కేటీఆర్‌‌‌‌   హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రైతుల సంక్

Read More

సంక్రాంతి కల్లా అన్నదాతల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు

తెలంగాణ రైతాంగం విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి  ‘రైతుబంధు’ నిధులను విడుదల

Read More

వరి కొనుగోలు కోసం తెలంగాణ రైతుల ఎదురుచూపులు

మెదక్, వెలుగు:  రాష్ట్ర వ్యాప్తంగా వరి కోతలు మొదలయ్యాయి. రైతులు పంటను కుప్పలుగా పోసి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ అధికారులు ని

Read More

మార్కెట్‌‌లో భగ్గుమంటున్న బియ్యం ధరలు

హైదరాబాద్ మార్కెట్లో బియ్యం రేట్లు పెరిగాయి. ప్రస్తుతం శుభ కార్యాలు, పెండ్లిలు, ఫంక్షన్లు, దావతులు లేకున్నా... అన్ సీజన్లో కూడా బియ్యం ధరలు ఏమాత్రం తగ

Read More

రైతు వ్యతిరేక ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి

రైతు వ్యతిరేక ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలు నలిగిపోతున

Read More