Telangana News
త్వరలో అదానీ ఎయిర్పోర్ట్స్ఐపీఓ
హైదరాబాద్, వెలుగు : తమ ఎయిర్పోర్ట్ బిజినెస్ను త్వరలో మార్కెట్లో లిస్ట్చేసే ఆలోచన ఉందని అదానీ ఎంటర్ప్రైజెస్ వైస్&nda
Read Moreశివ్వంపేట లో ఎస్టీ హాస్టల్ నిండా సమస్యలే
మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని ఎస్టీ బాయ్స్ హాస్టల్ అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్లుగా బిల్లులు రాకపోవడంతో ఎలాంటి మెయింటెన్స్ చేయడం లేదు. హా
Read Moreఅవిశ్వాసం లాంఛనమే .. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రాజీనామా
నేడు యధావిధిగా మున్సిపల్ ప్రత్యేక సమావేశం క్యాంపు నుంచి నేరుగా హాజరుకానున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మరోసా
Read Moreప్రజాపాలన దరఖాస్తు: ఫోన్ చేసి రూ.10 వేలు దోచేశారు
ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు పెట్టుకున్న ఓ మహిళకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ప్రభుత్వ సాయం పక్కనపెడితే... ఉన్న డబ్బులు పోగొట్టుకుంది. అసలేం జరిగి
Read Moreఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్.. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులంటే.?
టీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. కారుణ్య నియామకాల కింద 813 మందిని కండక్టర్లుగా తీసుకోవడానికి సిద్ద
Read Moreమిర్చి రైతులు నష్టపోకుండా చూడండి: తుమ్మల
మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. గత కొన్ని రోజులుగా మిర్చి పంటపై ర
Read Moreచార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసు పునరుద్ధరణ
హైదరాబాద్: ప్రమాదానికి గురైన చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. దీంతో నిర్ణీత సమాయనుసారంగా
Read More24 గంటల కరెంట్ ఇవ్వాల్సిందే.. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ: సీఎం రేవంత్ రెడ్డి
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ పంపిణీకి ప్రణాళికలు సిద్దం చేయా
Read Moreమా తప్పు వల్లే ఓటమి.. ప్రతిదీ నోట్ చేసుకుంటున్నం: కేటీఆర్
ఇప్పుడు మీరు చెప్పిన ప్రతీది నోట్ చేసుకుంటం అసెంబ్లీకి లేటే, మీటింగ్కూ ఆలస్యంగానే.. మాజీ ఎమ్మెల్యేకు కేటీఆర్ చురకలు హైదరాబాద్&
Read Moreలంచం తీసుకుంటూ పట్టుబడిన కడెం ఎమ్మార్వో, డిప్యూటీ ఎమ్మార్వో
రూ. 9 వేలు తీసుకుంటూ చిక్కిన వైనం నిర్మల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు అడ్డంగా దొరికారు రెవెన్యూ అధికారులు. భూమిని పట్టా చేసేందుకు రైతు
Read Moreఆర్టీసీ సిబ్బందిపై దాడులు సహించం: సజ్జనార్
అనవసరంగా ఇబ్బందులకు గురికావొద్దు ప్రజలకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి హైదరాబాద్: ఆర్టీసీ సిబ్బందిపై ప్రజలు విచక్షణరహితంగా దాడులు చే
Read Moreమంత్రి దామోదర్తో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భేటీ
హైదరాబాద్: తలసేమియా వ్యాధిని ఆరోగ్య శ్రీలో చేర్చాలని ప్రభుత్వాన్ని చెన్నూర్ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆర
Read Moreకొండగట్టు హుండీ లెక్కింపులో దొంగతనం
కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు హుండీ లెక్కింపులో దొంగతనం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఆలయంలో లెక్కింపు సందర్భంగా జరిగిన బంగారం దొంగ
Read More












