Telangana News
నాగార్జున సాగర్ నుంచి ఏపీకి నీళ్లు విడుదల
నాగార్జున సాగర్ నుంచి ఏపీకి నీళ్లు విడుదల చేశారు. రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున.. మొత్తం 11 రోజుల పాటు 5 టీఎంసీల నీటిని అధికారులు విడుదల చేయనున్నార
Read Moreమెట్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముందు పారిశుధ్య కార్మికుల ధర్నా
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముందు పారిశుధ్య కార్మికుల ధర్నా చేపట్టారు. తమకు గత రెండు నెల జీతాలు రావడం లేదని.. నాలుగు నెలల పీఆర్స
Read Moreపేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 19 మంది అరెస్ట్
కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పేకాట స్థావరంపై పోలీసుల దాడులు నిర్వహించారు. సుభాష్ నగర్ లో ఓ పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసుల.. 1
Read Moreహుస్నాబాద్కు ఏం ఒరగబెట్టారో చెప్పాలె : పొన్నం ప్రభాకర్
క్యాంపు ఆఫీసులో పూజలు చేసి ఫైలుపై సంతకం చేసిన మంత్రి హుస్నాబాద్, వెలుగు : ఐదేండ్లు ఎంపీగా ఉన్న బోయినపల్లి వినోద్రావు హుస్నాబాద్ నియోజ
Read Moreహైదరాబాద్లో ఐటీ దాడులు.. 9 చోట్ల కొనసాగుతున్న సోదాలు
హైదరాబాద్ లో ఐటీ(ఆదాయపు పన్ను శాఖ) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఒక ఫార్మా కంపెనీలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈరోజు(జనవరి 9) తెల్లవారు జాము నుంచే
Read Moreకరీంనగర్ కలెక్టరేట్లో కలకలం.. బట్టల వ్యాపారి ఆత్మహత్యాయత్నం
కరీంనగర్ సిటీ, వెలుగు : గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని కరీంనగర్ కలెక్టరేట్లో ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నం చే
Read Moreసిద్దిపేట సీపీగా బాధ్యతలు చేపట్టిన అనురాధ
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్ గా బి. అనురాధ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కమిషనరేట్ లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకర
Read Moreసోషల్ మీడియా దుష్ప్రచారం వల్లే ఓడిపోయిన : శ్రీనివాస్ గౌడ్
బషీర్ బాగ్, వెలుగు: మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కుమ్మక్కై తనను ఓడించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. గౌడ ఐక్య సాధన
Read Moreఆరు గ్యారంటీలపై సైబర్ పంజా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవే శపెట్టిన ఆరు గ్యారంటీల స్కీమ్ను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చే
Read Moreఅమెరికాలో రోడ్డు ప్రమాదం.. వీఎం బంజర్వాసి మృతి
పెనుబల్లి, వెలుగు: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఎం బంజర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ చనిపోయాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ గ
Read Moreగోదావరి- కావేరి లింక్కు చత్తీస్గఢ్ ఓకే
హైదరాబాద్, వెలుగు: గోదావరి – కావేరి నదుల అనుసంధానానికి చత్తీస్గఢ్రాష్ట్రం ఓకే చెప్పింది. తాము వాడుకోని148 టీఎంసీలను ఈ ప్రాజెక్టులో వినియోగించు
Read Moreపాలమూరు పర్యావరణ అనుమతులపై కమిటీ
హైదరాబాద్, వెలుగు:పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్స్కీమ్ కు పర్యావరణ అనుమతులపై తేల్చేందుకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు
Read Moreతీన్మార్ మల్లన్న అబద్ధాలు చెప్తున్నరు : పల్లా రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నాయకుడు తీన్మార్ మల్లన్న తనతో పాటు తన కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రె
Read More












