Telangana News
కేసీఆర్కు మాజీ గవర్నర్ నరసింహన్ పరామర్శ
హైదరాబాద్, వెలుగు: తుంటి మార్పిడి చికిత్స చేయించుకున్న మాజీ సీఎం కేసీఆర్ను మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పరామర్శించారు. ఆదివారం నందినగర్లోని కేసీ
Read Moreమంత్రి కోమటిరెడ్డికి..సీఎం రేవంత్ పరామర్శ
హైదరాబాద్, వెలుగు : థైమస్ గ్రంథి తొలగింపు శస్త్రచికిత్స (థైమెక్టమీ) చేయించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు.
Read Moreతెలంగాణలో యూరియా కొరత మొదలైంది: మాజీ స్పీకర్ పోచారం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మళ్లీ యూరియా కొరత మొదలైందని.. చెప్పులు లైన్లో పెట్టి యూరియా బస్తాలు తీసుకొవాల్సిన పాలన వచ్చిందని మాజీ స్పీకర్ పోచారం శ
Read Moreలోక్సభ స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ, వెలుగు: లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఇప్పటికే క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలు, రాష్ట్రాలకు ఎన్నికల కమిటీలను నియమించిన హ
Read Moreపది ఎంపీ సీట్లు గెలుస్తం.. హైకమాండ్ చెప్పినట్టు పని చేయాలి: సునీల్ బన్సల్
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల్లో పది స్థానాల్లో విజయం సాధిస్తామని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్ ధీమా వ్యక్తం చేశారు. హైకమాండ్
Read Moreకేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యం: ఘంటా చక్రపాణి
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత పదేండ్లలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని టీఎస్ పీఎస్ సీ మాజీ చైర్మన్ ప్రొ. ఘంటా చక్రపాణి అన్నారు. బాగ్ లింగంపల్లి సు
Read Moreమాలలంతా ఏకం కావాలి.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి: వివేక్
ఎల్బీనగర్, వెలుగు: రాష్ట్రంలో ఉన్న మాలలు అందరూ ఏకం కావాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మాలల అభివృద్ధికి కాకా వెంకటస్వామి, ఈశ్వరీ బా
Read Moreపెద్దపులి దాడిలో మహిళ మృతి
ఆదిలాబాద్: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన చింతలపేట్ లో పెద్దపులి దాడిలో మహిళ మృతిచెందింది. ఖానాపూర్ , మహారాష్ట్ర గడ్చిరౌలి జిల్లా అహేరీ పరిధిలో
Read Moreచెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..20 మందికి గాయాలు
హనుమకొండ: హైవేపై ఆగివున్న వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టిన ఘటన హనుమకొండ జిల్లా హసన్ పర్తి వద్ద జరిగింది. ఈ ఘటన లో బస్సులో
Read Moreకేపీహెచ్బీలో కారు బీభత్సం.. ఒకరి పరిస్థితి విషమం
కూకట్ పల్లి కేపీహెచ్ బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ప్రమాద
Read Moreమే నెలాఖరు కల్లా సీతారామ కాలువ పనులు పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల
మే నెలాఖరు కల్లా సీతారామ కాలువ పనులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరారావు నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సత్తుపల్లి, పాలేరు టన్న
Read Moreమెట్రో రైలు ఫేజ్ 2 పై ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 మోడిఫైడ్ రూట్ ప్రతిపాదనలపై మెట్రో రైలు ఎండీ ఎన్వీ ఎస్ రెడ్డి ఇంజనీరింగ్ ఎక్స్ ఫర్ట్స్, మెట్రో ఉన్నతాధికారులతో మెట్రో భవన్
Read Moreవిద్యుత్ రంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసింది : డిప్యూటీ సీఎం
విద్యుత్ రంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. విద్యుత్, ఇరిగేషన్ శాఖలపై అధికారులతో సమీక్ష ని
Read More












