విద్యుత్ రంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. విద్యుత్, ఇరిగేషన్ శాఖలపై అధికారులతో సమీక్ష నిర్వహించామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటో ప్రజలకు చూపించామన్నారు. మిషన్ భగీరథపై సమీక్షలు జరుగుతున్నాయన్నారు. ఆరుగ్యారంటీల్లో రెండు ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
విద్యుత్ రంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసింది : డిప్యూటీ సీఎం
- హైదరాబాద్
- January 7, 2024
లేటెస్ట్
- Hari Om OTT: మొన్నటివరకు బోల్డ్.. ఇప్పుడు భక్తి.. హరి ఓం అంటున్న ఉల్లు ఓటీటీ ఓనర్
- పల్నాడులో కొనసాగుతున్న ఉద్రిక్తత.... కర్ఫ్యూ వాతావరణం
- చిన్న విషయాలకే : కారు పార్కింగ్ విషయంలో గొడవ.. ఒకరిని కొట్టి చంపారు
- Pushpa 2: ఈ క్రేజ్ ఏంది సామీ.. ముంబై లోకల్ ట్రైన్ లో పుష్ప రాజ్ మ్యానియా
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. సీబీఐకి నోటీసులిచ్చిన హైకోర్టు
- చేతులు లావుగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి
- సుప్రీంకోర్టు కీలక తీర్పు: మనీలాండరింగ్ కేసులో అరెస్టులపై కండిషన్స్
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- CSK vs RCB : చెన్నైతో మ్యాచ్ .. ఆర్సీబీకి వర్ష గండం.. రద్దయితే ఇంటికే
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం