Telangana News
యాసంగికి ఎరువులు నిరుటి కంటే ఎక్కువే ఉన్నయ్ : తుమ్మల నాగేశ్వరరావు
యూరియాపై అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష హైదరాబాద్, వెలుగు: యాసంగికి అవసరమైన యూరియా, ఎరువులు స
Read Moreకేఆర్ఎంబీ ఆధీనంలోకి నాగార్జున సాగర్
హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్ప్రాజెక్టును తాత్కాలికంగా కేఆర్ఎంబీ తమ ఆధీనంలోకి తీసుకుంది. సోమవారం కేఆర్ఎంబీ మెంబర్ అజయ్కుమార్, ఈఈలు రఘునాథ్, శ
Read Moreతెలంగాణలో బెల్ట్షాపులను అరికట్టాలి
పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేశానని చెప్పుకునే కేసీఆర్, వాస్తవానికి రాష్ట్రాన్ని లిక్కర్ తెలంగాణగా మార్చేసిండు. లక్షల మంది ప్రజలను మం
Read Moreమానేరులో ఇసుక తవ్వకాలకు బ్రేక్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా మానేరు నదిలో ఇసుక దోపిడీకి ఎట్టకేలకు చెక్ పడింది. ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’లో భాగంగా పీసీసీ అధ్యక్షుడి
Read Moreగ్రేటర్లో లక్షా 93 వేల ప్రజాపాలన అప్లికేషన్లు ఆన్లైన్ ఎంట్రీ
గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజాపాలన దరఖాస్తుల ఆన్ లైన్ ఎంట్రీ వేగంగా సాగుతోంది. సోమవారం (జనవరి 8) సాయంత్రం వరకు లక్షా 93 వేల ప్రజాపాలన అప్లికేషన్లు ఆన్ లైన
Read Moreపారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలి: టీఎస్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగలపల్లి శ్రీనివాస్
డప్పు, చెప్పుకు పెన్షన్ ఇవ్వాలని, పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ తో వచ్చే నెల 29 న భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు టీఎస్ ఎమ్మా
Read Moreసంగారెడ్డి జిల్లాలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం
సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం కలకలం రేపుతోంది. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఇద్దరు చిన్నారులు(అన్నదమ్ములు) ఆడుకునేం
Read Moreపెరాలిసిస్ బాధితుడికి గడ్డం వంశీకృష్ణ సాయం
పెరాలసీస్ తో బాధపడుతున్న శ్రీనివాస్ అనే వ్యక్తికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పంపించారు గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొమిర గ్రా
Read Moreఫిబ్రవరి 9 నుంచి హైదరాబాద్లో నేషనల్ బుక్ ఫెయిర్
హైదరాబాద్ లో ఫ్రిబ్రవరి 9 నుంచి నేషనల్ బుక్ ఫెయిర్ జరగనుంది. ఎన్టీఆర్ స్టేడియంలో ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు బుక్ ఫెయిర్ ఉంటుంది. పలు భాషల్
Read Moreబేగంపేట దగ్గర కారులో మంటలు..భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ బేగంపేట దగ్గర రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రకాశ్ నగర్ దగ్గర పక్కనే నిలిపి ఉన్న ఓమ్ని వాహనంలో ఒక్కసారిగా మంటలు రావడంతో అందుల
Read Moreలోక్సభ ఎన్నికలకు బీజేపీ ఇన్చార్జీల నియామకం
8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఎమ్మెల్సీకి చోటు హైదరాబాద్ కు రాజాసింగ్ హైదరాబాద్: పార్లమెంట్ఎన్నికలకు బీజేపీ కసరత్తు ప్రారంభించిం
Read Moreసంక్రాంతి స్పెషల్ : వందే భారత్ రైళ్లలో పెరిగిన బోగీలు
సంక్రాంతి పండుగ సందర్భంగా వందే భారత్ రైళ్లకు మస్తు డిమాండ్ ఉంటుంది. సమయం దృష్ట్యా త్వరగా వెళ్లాలనుకునే ప్రయాణికులు వందేభారత్ రైళ్లలో ప్రయాణిస్తు
Read Moreఒరిజినల్ ఆధార్ చూపించాలి.. జిరాక్స్ కాదు : ఫ్రీ జర్నీపై ఆర్టీసీ
టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులు తమ నకలు లేదా జిరాక్స్ కాపీలు కాకుండా ఒరిజినల్ గుర్తింపు పత్రాలు చూపించాలని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (
Read More












