Telangana News

పుడితే గొప్పింట్లోనే పుట్టాలి.. కన్నీరు పెట్టిస్తున్న బాలుడి సూసైడ్​ వీడియో

కష్టాలు ఎదురైతే.. వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలని మహనీయులు చెప్పిన మాటలు విని చాలా మంది స్ఫూర్తి పొందుతారు. మరొ కొందరు కష్టాల భారాన్ని మోయలేక అర్ధాంత

Read More

చంద్రయాన్ – 3 ఇండియా కలలను నిజం చేయాలి : ప్రధాని మోదీ సందేశం

భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ఇండియా కలల్ని నిజం చేస్తూ చంద్రయాన్​– 3 ని  విజయవంతంగా ప్రయోగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. జులై 1

Read More

దోమలగూడ గ్యాస్ లీకేజ్ ఘటన.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

దోమలగూడ గ్యాస్​ లీక్​ ఘటనలో మొత్తం మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. జులై 14న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు. దోమలగూడ రోజ్​కాలన

Read More

81 రైస్ మిల్లులకు నోటీసులు: కలెక్టర్ ఆర్వీ కర్ణన్

కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలో కస్టమ్ ​మిల్లింగ్​రైస్​ ఇవ్వని 81 మిల్లులకు నోటీసులు ఇవ్వాలని సివిల్​సప్లై ఆఫీసర్లను కలెక్టర్​ఆర్వీ కర్ణన్​ ఆదేశించారు

Read More

ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమమే... తిర్యాణి పోడు రైతుల హెచ్చరిక

తిర్యాణి, వెలుగు: ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండల పోడు రైతులు గవర్న

Read More

అంజన్న ఆలయంలో చోరీ.. ఘటనలో ఏ1 అరెస్ట్​

కొండగట్టు, వెలుగు: గత ఫిబ్రవరిలో కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు(ఏ1) రామారావు జాదవ్ ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రకాశ్​ తె

Read More

ఆదివారం హైదరాబాద్, సైబరాబాద్ లో వైన్ షాపులు బంద్

మందుబాబులకు హైఅలర్ట్.. ఈ ఆది, సోమవారాల్లో మీరు వైన్స్​కి వెళ్తే మందు దొరక్కపోవచ్చు. ఆషాఢమాసం ఆఖరి వారం లాల్​దర్వాజ బోనాల సందర్భంగా జులై 16,17న  వ

Read More

ఏడాదిలోగా ఆర్వోబీని పూర్తి చేస్తాం: మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ రూరల్ ​మండలం తీగలగుట్టపల్లి వద్ద రూ.154.74 కోట్లతో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జిని ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి గ

Read More

ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ

గద్వాల, వెలుగు:  రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యాన్ని కలిపి ప్రజలకు అంటగడుతున్నారనే విషయం గురువారం గట్టు మండలంలో కలకలం సృష్టించింది. తీరా అవి ప్ల

Read More

సికింద్రాబాద్.. అర్సికరే మధ్య స్పెషల్ ​ట్రైన్.. ఎప్పటినుంచంటే?

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో ప్రయాణికుల రద్దీ తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే చాలా ప్రాంతాలకు స్పెషల్​ట్రైన్స్​ నడుపుతోంది. తాజాగా కర్ణాట

Read More

వాటర్​ ట్యాంక్​ బ్లాస్ట్.. రైల్వే స్టేషన్​లో ప్రయాణికులకు గాయాలు

వాటర్​ట్యాంక్​ పై నుంచి కింద పడటంతో పలువురు గాయాలపాలయిన ఘటన వరంగల్​ రైల్వే స్టేషన్​లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 14న వరంగల్​రై

Read More

కాంట్రాక్ట్ కార్మికులతో చెత్త సేకరణ.. అడ్డుకున్న జీపీ కార్మికులు

బోయినిపల్లి, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో గురువారం కాంట్రాక్ట్ కార్మికులతో చెత్త సేకరిస్తుండడంతో సమ్మెలో ఉన్న జీపీ కార్మి

Read More

అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఊట్కూర్/నర్వ వెలుగు:  బేస్ లైన్ టెస్ట్ తో విద్యార్థుల అభ్యాసనా సామర్థాన్ని అంచనా వేయాలని నారాయణపేట కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.  వారిని స

Read More