Telangana News
టీచర్ల బదిలీలపై తొందరెందుకు?..రాష్ట్ర సర్కార్కు హైకోర్టు ప్రశ్న
హైదరాబాద్, వెలుగు : టీచర్ల బదిలీ వ్యవహారంపై రాష్ట్ర సర్కార్ ఎందుకు తొందరపడుతున్నదని హైకోర్టు ప్రశ్నించింది. వారి ట్రాన్స్ఫర్లపై చాలా వ్యతిరేకత
Read Moreఅమిత్ షా బుక్ తెలుగులో రిలీజ్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాసిన ‘రాజకీయాల్లో బీజేపీ ఎందుకు’ అనే బుక్ను బీజేపీ ఓబీసీ పాలసీ అండ్ రీసెర్చ్ స్టేట్ కన్
Read Moreమ్యాజిక్తో డబ్బులు డబుల్ చేస్తానని మోసం
ఐవరీకోస్ట్ దేశస్థుడి అరెస్టు రూ.10 లక్షల ఫేక్ కరెన్సీ స్వాధీనం ఎల్బీ నగర్, వెలుగు: మ్యాజిక్ చేసి డబ్బులు డబుల్ చేస్తానని నకిలీ న
Read More17న ప్రతిపక్షాల రెండో మీటింగ్
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటయ్యేందుకు ప్రతిపక్షాలు ఈ నెల 17న భేటీ కానున్నాయి
Read Moreఇండ్లు కట్టి నాలుగేండ్లు..ఒక్కరికీ ఇయ్యలే
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో డబుల్బెడ్ రూమ్ ఇండ్లు కట్టి నాలుగేళ్లయింది. లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా తీసి కూడా మూడునెలలు గడిచాయి.
Read Moreరేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇవ్వాలి
హైదరాబాద్, వెలుగు: రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులన్నీ ఇవ్వాలని పీవోడబ్ల్యూ, పీవైఎల్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు తెల్ల
Read Moreమోడల్ స్కూళ్ల టీచర్లకు బదిలీలు...ఇదీ షెడ్యూల్..
రిక్రూట్ అయినంక తొలిసారి ట్రాన్స్ ఫర్లు ఈ నెల 5 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు షెడ్యూల్ రిలీజ్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్&
Read Moreపార్టీ నాదే.. గుర్తూ నాదే
ఎక్కువ ఎమ్మెల్యేలు నా వెంటే ఉన్నారు : అజిత్ పవార్ పార్టీ ప్రయోజనాల కోసమే ప్రభుత్వంలో చేరామని వెల్లడి మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్గా సునీల్ తట్కరే న
Read Moreఎన్సీపీని మళ్లా నిర్మిస్తా.. కార్యకర్తల్లో ధైర్యం నింపుతం: శరద్ పవార్
సతారా (మహారాష్ట్ర) : దేశంలో బీజేపీ అపోజిషన్ పార్టీల్లేకుండా చేయాలని చూస్తున్నదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. అయినా, పార్టీని పునర్ నిర్మ
Read Moreమణిపూర్లో శాంతిభద్రతల పునరుద్ధరణకు ఏం చేశారు?
స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: మణిపూర్లో రెండు జాతుల మధ్య తలెత్తిన హింస నేపథ్యంల
Read Moreకాళేశ్వరం మోటార్లు స్టార్ట్..కన్నెపల్లి దగ్గర ఆరు, అన్నారం సుందిళ్లలో రెండు ఆన్
లింక్‒2లో ఒక్కో మోటార్ నడిపిస్తున్న ఆఫీసర్లు ప్రాణహితలో రోజుకు 27 వేల క్యూసెక్కుల ఇన్
Read Moreపారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తం
హైదరాబాద్, వెలుగు: తాము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యో గులుగా గుర్తిస్తామని బీఎస్పీ రాష్ట్ర అ
Read Moreరూ. 34 కోట్ల స్కూల్ గ్రాంట్స్ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: విద్యాసంవత్సరం ప్రారంభమైన 20 రోజులకు రాష్ట్ర సర్కారు స్కూల్ గ్రాంట్స్ రిలీజ్ చేసింది. 2023–24 సంవత్సరానికి ఇవ్వాల్సిన దాంట్లో
Read More












