V6 News

Telangana News

పైల్స్ ఉన్నోళ్లు దోశ గింజలు తింటే.. ఎంత మంచిదో తెలుసా

మీరు ఇంతకు ముందు దోసకాయ గింజలు తిన్నారా?  చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ విత్తనాలలో అనేక రకాలైన ఆరోగ్యానికి సహాయపడే కారకాలున్నాయి

Read More

వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల నిరసన

వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ తెలంగాణ రాష్ర్టంలో పలు చోట్ల రైతులు ఆందోళనలు, నిరసనలు చేపడుతూనే ఉన్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా దోమ మండలం బొంపల్లి వరి

Read More

షర్మిల తెలంగాణ సంపదపై కన్నేశారు.. 

తెలంగాణ రాష్ట్రంలోని సంపదపై కన్నేసిన షర్మిల.. రకరకాల పార్టీల పేరుతో జనంలోకి వస్తున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు మంత్రి గంగుల కమలాకర్. అలా

Read More

బీజేపీ, కాంగ్రెస్ దేశాన్ని, రాష్ట్రాన్ని దివాలా తీయించాయి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు రాష్ట్రాన్ని, దేశాన్ని దివాలా తీయించాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపిచారు. కాంగ్రెస్ కు రాష్ట్రంలో 60 చోట్ల పో

Read More

చాట్ జీపీటీ సాయంతో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్.. సిట్ దర్యాప్తులో రోజుకో ట్విస్ట్

ప్రభుత్వ విభాగాల్లో నియామకాల కోసం నిర్వహించే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) పరీక్ష పేపర్‌ లీ

Read More

విమానాల రద్దు జూన్ 4కు పొడిగింపు.. గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం

'కార్యాచరణ కారణాల' కారణంగా తన విమానాల రద్దును జూన్ 4, 2023 వరకు పొడిగించినట్లు గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ఇంతకుమునుపు ఈ రద్దును

Read More

ఐపీఎల్ సీజన్ లో నిమిషానికి 212 బిర్యానీ ఆర్డర్స్.. రికార్డ్ బద్దలు కొట్టిన స్విగ్గీ

మే 29న జరిగిన ఐపీఎల్ 2023లో చివరి బంతికి గుజరాత్ టైటాన్స్ ను ఓడించి, చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసింది. ఉత్కంఠభరితంగా సాగి

Read More

మూడు గంటల మ్యాచ్.. మూడు రోజులు..

ఐపీఎల్ అంటేనే 20 – 20 మ్యాచ్.. మూడు గంటల్లో ముగుస్తుంది.. ఫటాఫట్ మ్యాచ్.. థనాధన్ హిట్టింగ్స్.. సినిమా చూసినంత సమయంలో.. రెండు దేశాల మధ్య మ్యాచ్ డ

Read More

ఈ–వాహనాలపై రూ.2.50 లక్షల వరకు సబ్సిడీ

ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం రూ.2.5 లక్షల తగ్గింపును ప్రకటించనుంది. ఈ సబ్సిడీలు కార్లు, ఈ-బస్సులు, ఈ-బైక్‌లపై అందుబాటులో ఉంటాయి. దేశంలో హరిత ఇంధ

Read More

జ్యుయలరీ షాపు దోపీడీ కేసు..నలుగులు అరెస్ట్

సికింద్రాబాద్  జ్యుయలరీ  షాపు దోపీడీ  కేసును పోలీసులు ఛేదించారు. ఐటీ  అధికారుల పేరుతో  సికింద్రాబాద్లోని  జ్యుయలరీ  

Read More

హైవేపై రైతుల ఆందోళన.. భారీగా ట్రాఫిక్ జామ్

జగిత్యాల జిల్లాలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ హైవేపై రైతులు ఆందోళనకు దిగారు. వెల్గటూర్ మండలం పాశీగామ రైతులు రోడ్డు పై బస్తాలు వేసి మ

Read More

ఇక టిఫిన్ పే చ‌ర్చ .. బీజేపీ స‌రికొత్త ప్ర‌చార నినాదం

ఇన్నాళ్ల చాయ్ పే చర్చా ద్వారా ప్రజలకు దగ్గరైన బీజేపీ..ఇక నుంచి టిఫిన్ పే చర్చా కార్యక్రమం ద్వారా ఓటర్లలో చైతన్యం తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో ఉత్

Read More

ఐటీ న‌యా ట్రెండ్.. సోమ‌వారం టెన్ష‌న్ నుంచి రిలీఫ్ ఎలా.. ఓ సీఈవో కొత్త ఐడియా

కరోనా మహమ్మారి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇది పని చేసే విధానంపైనా భారీ ప్రభావాన్ని చూపింది. కరోనా తర్వాత ఉదయం 9నుంచి సాయంత్రం 5వరకు ఆఫీస్ లో ఉండి

Read More