V6 News

Telangana News

మహారాష్ట్రలో విషాదం.. మరో ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం

ముంబై: మహారాష్ట్రలో రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగి 11 మంది మృతిచెందారు. మరో 29 మంది గాయపడ్డారు. బుల్దానా జిల్లాలో మంగళవారం ఉదయం స్టేట్​ ట్రాన్స్​ప

Read More

బ్రాండెడ్ పేర్లతో కల్తీ ఐస్ క్రీమ్​లు తయారీ

యాదాద్రి, వెలుగు: వివిధ బ్రాండ్ల పేరుతో కల్తీ ఐస్ క్రీమ్​లు తయారు చేస్తున్న సెంటర్​పై యాదాద్రి ఎస్వోటీ పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఐస్​క్రీమ్​ తయార

Read More

పీఆర్ ఇంజినీరింగ్ పునర్ వ్యవస్థీకరణ ..కొత్తగా 87 కార్యాలయాలు శాంక్షన్

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్  శాఖను ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది. కొత్తగా 87 కార్యాలయాలు మంజూరు చేస్తూ ప్రభుత్వం  ఆదేశాల

Read More

ఎవరెస్ట్ శిఖరాన్ని మరోసారి అధిరోహించిన కమీ రీటా షెర్పా

కాఠ్మండు : నేపాల్ పర్వతారోహకుడు కమీ రీటా షెర్పా(53) ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని మరోసారి అధిరోహించారు. ఈ నెల17న 27వ సారి ఎవరెస్ట్&zwn

Read More

నారాయణగిరిలో గ్రానైట్​ మైనింగ్​.. 20 ఏండ్ల లీజుకు యత్నం

స్థానికులకంటే.. స్థానికేతరులకే ప్రాధాన్యం తెరవెనుక స్థానిక సర్పంచ్ హస్తం? పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని గ్రామస్తుల ఆవేదన హనుమకొండ,

Read More

ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తా: శరద్ పవార్

పుణె: ప్రధాని రేసులో తాను లేనని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అన్నారు. దేశ అభివృద్ధికి కృషి చేసే నాయకత్వాన్ని ప్రతిపక్షాలు క

Read More

ప్రెస్టన్ సిటీ కొత్త మేయర్‌‌‌‌గా గుజరాత్​కు చెందిన యాకుబ్ పటేల్ బాధ్యతలు

బాధ్యతలు చేపట్టిన యాకుబ్ పటేల్ లండన్: ఉత్తర ఇంగ్లాండ్‌‌‌‌లోని లాంక్షైర్ కౌంటీలో గల ప్రెస్టన్ సిటీ కొత్త మేయర్‌‌‌

Read More

ప్రియురాలిని, ఆమె తండ్రిని తుపాకీతో కాల్చి.. కానిస్టేబుల్ సూసైడ్

భోపాల్: ప్రేమ వ్యవహారంలో వచ్చిన మనస్పర్థల కారణంగా రెండు ప్రాణాలు పోయాయి. ఓ కానిస్టేబుల్.. తన ప్రియురాలు, ఆమె తండ్రి, సోదరుడిపై కాల్పులు జరిపాడు. దీంతో

Read More

111 జీవో ఎత్తేస్తే.. సిటీ ముప్పు బాధ్యతెవరిది? : పాలసీ ఎనలిస్ట్ దొంతి నర్సింహా రెడ్డి

హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలక పాత్ర వహించాయి. 2020లో ఉస్మాన్ సాగర్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోగా, 2027లో హ

Read More

కావేరీ సీడ్స్​ కు నాలుగో క్వార్టర్ లో రూ. 60.64 కోట్ల ఆదాయం

హైదరాబాద్​, వెలుగు: నగరానికి చెందిన విత్తనాల తయారీ కంపెనీ కావేరీ సీడ్స్​ 2023 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్​లో రూ.  60.64 కోట్ల ఆదాయం సాధించిం

Read More

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు స్పెషల్ టీమ్స్

ఎల్ బీనగర్, వెలుగు: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల సరఫరా, అమ్మకాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీపీ డీఎస్ చౌహాన్ వ్యవసాయ శాఖ అధికార

Read More

ఏసీ సర్వీసింగ్ కోసం విపరీతంగా వసూలు చేస్తోన్న కంపెనీలు

సర్వీసింగ్​  కష్టమే విపరీతంగా వసూలు చేస్తున్న కంపెనీలు మెజారిటీ కస్టమర్ల ఫిర్యాదు  లోకల్​సర్కిల్స్​ సర్వేవెల్లడి న్యూఢిల్లీ: క

Read More

జియోమార్ట్​లో ఉద్యోగులకు తప్పని తిప్పలు

న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్​​కు చెందిన ఆన్​లైన్​ గ్రాసరీ జియోమార్ట్ వెయ్యి మంది ఉద్యోగులను తీసేసింది. రాబోయే రోజుల్లో మరో తొమ్మిది వేల మందిని ఇంటికి ప

Read More