Telangana News
మహారాష్ట్రలో విషాదం.. మరో ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
ముంబై: మహారాష్ట్రలో రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగి 11 మంది మృతిచెందారు. మరో 29 మంది గాయపడ్డారు. బుల్దానా జిల్లాలో మంగళవారం ఉదయం స్టేట్ ట్రాన్స్ప
Read Moreబ్రాండెడ్ పేర్లతో కల్తీ ఐస్ క్రీమ్లు తయారీ
యాదాద్రి, వెలుగు: వివిధ బ్రాండ్ల పేరుతో కల్తీ ఐస్ క్రీమ్లు తయారు చేస్తున్న సెంటర్పై యాదాద్రి ఎస్వోటీ పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఐస్క్రీమ్ తయార
Read Moreపీఆర్ ఇంజినీరింగ్ పునర్ వ్యవస్థీకరణ ..కొత్తగా 87 కార్యాలయాలు శాంక్షన్
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖను ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది. కొత్తగా 87 కార్యాలయాలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాల
Read Moreఎవరెస్ట్ శిఖరాన్ని మరోసారి అధిరోహించిన కమీ రీటా షెర్పా
కాఠ్మండు : నేపాల్ పర్వతారోహకుడు కమీ రీటా షెర్పా(53) ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని మరోసారి అధిరోహించారు. ఈ నెల17న 27వ సారి ఎవరెస్ట్&zwn
Read Moreనారాయణగిరిలో గ్రానైట్ మైనింగ్.. 20 ఏండ్ల లీజుకు యత్నం
స్థానికులకంటే.. స్థానికేతరులకే ప్రాధాన్యం తెరవెనుక స్థానిక సర్పంచ్ హస్తం? పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని గ్రామస్తుల ఆవేదన హనుమకొండ,
Read Moreప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తా: శరద్ పవార్
పుణె: ప్రధాని రేసులో తాను లేనని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అన్నారు. దేశ అభివృద్ధికి కృషి చేసే నాయకత్వాన్ని ప్రతిపక్షాలు క
Read Moreప్రెస్టన్ సిటీ కొత్త మేయర్గా గుజరాత్కు చెందిన యాకుబ్ పటేల్ బాధ్యతలు
బాధ్యతలు చేపట్టిన యాకుబ్ పటేల్ లండన్: ఉత్తర ఇంగ్లాండ్లోని లాంక్షైర్ కౌంటీలో గల ప్రెస్టన్ సిటీ కొత్త మేయర్
Read Moreప్రియురాలిని, ఆమె తండ్రిని తుపాకీతో కాల్చి.. కానిస్టేబుల్ సూసైడ్
భోపాల్: ప్రేమ వ్యవహారంలో వచ్చిన మనస్పర్థల కారణంగా రెండు ప్రాణాలు పోయాయి. ఓ కానిస్టేబుల్.. తన ప్రియురాలు, ఆమె తండ్రి, సోదరుడిపై కాల్పులు జరిపాడు. దీంతో
Read More111 జీవో ఎత్తేస్తే.. సిటీ ముప్పు బాధ్యతెవరిది? : పాలసీ ఎనలిస్ట్ దొంతి నర్సింహా రెడ్డి
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలక పాత్ర వహించాయి. 2020లో ఉస్మాన్ సాగర్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోగా, 2027లో హ
Read Moreకావేరీ సీడ్స్ కు నాలుగో క్వార్టర్ లో రూ. 60.64 కోట్ల ఆదాయం
హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన విత్తనాల తయారీ కంపెనీ కావేరీ సీడ్స్ 2023 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ. 60.64 కోట్ల ఆదాయం సాధించిం
Read Moreనకిలీ విత్తనాలను అరికట్టేందుకు స్పెషల్ టీమ్స్
ఎల్ బీనగర్, వెలుగు: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల సరఫరా, అమ్మకాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీపీ డీఎస్ చౌహాన్ వ్యవసాయ శాఖ అధికార
Read Moreఏసీ సర్వీసింగ్ కోసం విపరీతంగా వసూలు చేస్తోన్న కంపెనీలు
సర్వీసింగ్ కష్టమే విపరీతంగా వసూలు చేస్తున్న కంపెనీలు మెజారిటీ కస్టమర్ల ఫిర్యాదు లోకల్సర్కిల్స్ సర్వేవెల్లడి న్యూఢిల్లీ: క
Read Moreజియోమార్ట్లో ఉద్యోగులకు తప్పని తిప్పలు
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్కు చెందిన ఆన్లైన్ గ్రాసరీ జియోమార్ట్ వెయ్యి మంది ఉద్యోగులను తీసేసింది. రాబోయే రోజుల్లో మరో తొమ్మిది వేల మందిని ఇంటికి ప
Read More













